ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | Teenager drowns in well | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Oct 20 2016 6:17 PM | Updated on Apr 7 2019 4:36 PM

ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది.

అల్లాదుర్గం (మెదక్) : ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మునిగి బీరప్ప(16) సాయంత్రం ఈతకు వెళ్లి బావిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement