12 మంది వడ్డీ వ్యాపారులపై కేసు | the case filed on 12 pawnbrokers | Sakshi
Sakshi News home page

12 మంది వడ్డీ వ్యాపారులపై కేసు

Published Thu, May 26 2016 10:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న 12 మందిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కేసులు పెట్టారు.

అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న 12 మందిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కేసులు పెట్టారు. స్థానికులైన బాధితులు కొందరు బుధవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపించిన సీఐ పాండురంగారెడ్డి 12మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement