రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Fri, Nov 11 2016 9:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

The person killed in road accident

కొరిశెపాడు(ప్రకాశం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం కొంగపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కొంగపాడు నుంచి వెళ్తున్న పాలవ్యాన్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement