తాళం వేసిన ఇంట్లో చోరీ | The theft of a locked house | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Published Sat, Jun 4 2016 1:27 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా కీసర మండలం నగరం గ్రామంలో చోరీ ఘటన చోటు చేసుకుంది.

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నగరం గ్రామంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మయ్య కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దుండగులు పలు విలువైన వస్తువులు చోరీ చేశారు. తాళం పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు చోరీ జరిగిందన్న విషయం నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎంతమొత్తంలో చోరీ జరిగిందనే విషయం యజమాని వస్తే గానీ తెలియదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement