జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐబీసీ చానల్, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శని, ఆదివారాల్లో జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
Aug 27 2016 12:03 AM | Updated on Aug 29 2018 4:18 PM
నల్లగొండ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐబీసీ చానల్, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శని, ఆదివారాల్లో జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్ శుక్రవారం విలేకరులతో తెలిపారు. అంతకుముందు ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బి.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement