
తీరానికి కూర్మ కళేబరం
మొగల్తూరు: నిన్న డాల్ఫిన్, నేడు తాబేలు ఇలా రోజుకో మృత జలచరం తీరానికి కొట్టుకువస్తోంది. కొద్దిరోజుల క్రితం చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఆయిల్ తెట్టు సముద్ర నీటిలో తెలియాడుతోంది.
Published Thu, Feb 9 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
తీరానికి కూర్మ కళేబరం
మొగల్తూరు: నిన్న డాల్ఫిన్, నేడు తాబేలు ఇలా రోజుకో మృత జలచరం తీరానికి కొట్టుకువస్తోంది. కొద్దిరోజుల క్రితం చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఆయిల్ తెట్టు సముద్ర నీటిలో తెలియాడుతోంది.