అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కళ్యాణదుర్గంలో డివిజన్ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు కళ్యాణదుర్గంలో విద్యుత్ అదాలత్
Published Fri, Jan 6 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కళ్యాణదుర్గంలో డివిజన్ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Advertisement
Advertisement