నేడు కళ్యాణదుర్గంలో విద్యుత్‌ అదాలత్‌ | Vidyut adalath in kalyandurgh today | Sakshi
Sakshi News home page

నేడు కళ్యాణదుర్గంలో విద్యుత్‌ అదాలత్‌

Published Fri, Jan 6 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

అనంతపురం అగ్రికల్చర్‌: విద్యుత్‌ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కళ్యాణదుర్గంలో డివిజన్‌ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: విద్యుత్‌ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కళ్యాణదుర్గంలో డివిజన్‌ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్‌ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement