మహిళను బలిగొన్న క్యూలైన్ | woman died in bank "q" line | Sakshi
Sakshi News home page

మహిళను బలిగొన్న క్యూలైన్

Nov 26 2016 3:08 AM | Updated on Sep 4 2017 9:06 PM

మహిళను బలిగొన్న క్యూలైన్

మహిళను బలిగొన్న క్యూలైన్

డబ్బుల కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ మహిళ..

డబ్బుల కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ మహిళ.. అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లికి చెందిన మహమూదా బేగం (40) గురువారం ఉదయం డబ్బు కోసం పెబ్బేరులోని ఎస్‌బీఐ బ్రాంచీకి వెళ్లింది. సాయంత్రం 4 గంటల దాకా క్యూలో నిలబడి డబ్బు తీసుకుని ఇంటికి వచ్చింది. కానీ రాత్రి మహమూదా గుండెపోటు, వాంతులతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement