విద్యార్థులపై మహిళా లెక్చరర్ వీరంగం | woman lecturer attacks students in tirupathi | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై మహిళా లెక్చరర్ వీరంగం

Published Fri, Aug 21 2015 6:27 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

విద్యార్థులపై మహిళా లెక్చరర్ వీరంగం

విద్యార్థులపై మహిళా లెక్చరర్ వీరంగం

తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ వీరంగం సృష్టించారు. ఆమె తరచూ తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడతారని విద్యార్థులు ఆరోపించారు.

లెక్చరర్ తీరును నిరసిస్తూ విద్యార్థులు కాలేజీలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళా లెక్చరర్ విద్యార్థులను దూషిస్తూ వారిపై చేయి చేసుకున్నారు. లెక్చరర్పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement