రేపు ఇఫ్తార్ లో పాల్గొంటున్న వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy to hold iftar party in vijayawada | Sakshi
Sakshi News home page

రేపు ఇఫ్తార్ లో పాల్గొంటున్న వైఎస్ జగన్

Published Mon, Jul 13 2015 6:52 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan Mohan Reddy to hold iftar party in vijayawada

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులలో జరిగే గోదావరి పుష్కరాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఆయన పుష్కర స్నానం చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement