13న రీపోలింగ్ | re polling on may 13th on kukatpally | Sakshi
Sakshi News home page

13న రీపోలింగ్

May 11 2014 1:30 AM | Updated on Sep 17 2018 6:08 PM

13న రీపోలింగ్ - Sakshi

13న రీపోలింగ్

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని వసంత్‌నగర్ కాలనీ ఐడీపీఎల్ కోపరేటివ్ సోసైటీ కమ్యూనిటీ హాల్‌లో ఉన్న 371/ఎ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది.

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 371/ఎ పోలింగ్ కేంద్రంలో..
కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని వసంత్‌నగర్ కాలనీ ఐడీపీఎల్ కోపరేటివ్ సోసైటీ కమ్యూనిటీ హాల్‌లో ఉన్న 371/ఎ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది. ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా ఈ  కేంద్రంలో రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీన రీపోలింగ్ జరుగుతుందన్నారు. కేపీహెచ్‌బీ డివిజన్‌లోకి వచ్చే ఈ కేంద్రంలో మొత్తం 835 మంది ఓటర్లుండగా, గతనెల 30న జరిగిన పోలింగ్‌లో 462 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement