ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ | A Committee for study of Multi modal Transit | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ

Published Tue, Apr 21 2015 3:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ

ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ తరహా మల్టీ మోడల్ ట్రాన్సిట్ విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రజా రవాణా వాహనాల్లో ట్రాకింగ్ విధానం, జీపీఎస్ ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.

రవాణా శాఖ సెక్రటరీ ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు, మరో ఏడుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులను సభ్యులుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement