హైదరాబాద్: ఈ నెల 28వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 29వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. తొలుత 27వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 28వ తేదీకి వాయిదా వేస్తూ మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా బుధవారం 28వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 29వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 29వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.