తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజనాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.

హైదరాబాద్: తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజనాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయన బుధవారం నగరంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రానికి వెళ్లారు. మండే ఎండలో క్యూ లైన్ల్ నిల్చుని భోజనం సదుపాయాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే బోజనం చేశారు.
