హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టారు.
అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు
Published Mon, Jun 6 2016 11:07 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement