హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు. సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లిన జైట్లీ.. కేసీఆర్తో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేత కే కేశవరావు, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్తో జైట్లీ లంచ్ మీటింగ్
Published Sun, Jul 24 2016 3:29 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement
Advertisement