ఈసీఐఎల్ ఉద్యోగి భార్య ఆత్మహత్య | ECIL employee wife 's suicide | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్ ఉద్యోగి భార్య ఆత్మహత్య

Published Mon, May 2 2016 12:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ECIL employee wife 's suicide

ఈసీఐఎల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పవన్‌కుమార్ ఈసీఐల్ ఉద్యోగం చేస్తూ కుషాయిగూడ డీఐ కాలనీలో భార్య శ్వేతాశర్మతో కలసి నివాసం ఉంటున్నారు. కాగా, పవన్‌కమార్, అతని భార్య శ్వేతాశర్మ(27) మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్వేతాశర్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా సోమవారం ఉదయం గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement