హైదరాబాద్: నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఎన్వీరావు అపార్ట్మెంట్ పై దాడులు చేసిన పోలీసులు గంజాయి తాగుతూ పేకాడుతున్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణకు తరలించారు.
గంజాయి మత్తులో ఇంజినీరింగ్ విద్యార్థులు
Published Sat, Jul 15 2017 4:37 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
Advertisement
Advertisement