వచ్చే నెలలో కరీంనగర్ లో పాస్ పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
వచ్చే నెలలో కరీంనగర్ లో పాస్ పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ అశ్శిని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాస్ పోర్టు జారీలో కొత్తగా వచ్చిన సంస్కరణలను కేసీఆర్ కి వివరించారు. తర్వరలో వరంగల్ లో కూడా పాస్ పోర్టు కార్యాలయన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులను కోరారు. తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.