సనత్నగర్లో ఎల్లమ్మ తల్లి ఆలయంలో కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సనత్నగర్లో ఎల్లమ్మ తల్లి ఆలయంలో కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దైవ దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.