ఎవరెస్టుపై మంచు కొండలు విరిగిపడి 18 మంది మృతి | 18 people died on everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్టుపై మంచు కొండలు విరిగిపడి 18 మంది మృతి

Published Sat, Apr 25 2015 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

18 people died on everest

ఖాట్మండు : నేపాల్ లో సంభవించిన పెను భూకంపం అనంతరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టుపై మంచు కొండలు విరిగి పడటంతో 18 మంది మృతిచెందారు. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే వీరు యాత్రికులా? పర్వతారోహకులా ? ఎవరన్నది పూర్తి వివరాలు తెలియరాలేదు.

నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement