డియార్బాకిర్:
టర్కీలోని డియార్బాకిర్ నగరంలో గురువారం కారుబాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) రెబల్స్, టర్కీ సాయుధ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కారు బాంబు పేల్చినట్టు సమాచారం.
కారు బాంబు పేలి నలుగురు మృతి
Published Thu, Mar 31 2016 10:06 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement