ఫోన్‌ బ్యాటరీ పేలుడు: ఐదుగురికి గాయాలు | cellphone battery exploded in mahabubabad | Sakshi

ఫోన్‌ బ్యాటరీ పేలుడు: ఐదుగురికి గాయాలు

Jan 4 2018 1:48 PM | Updated on Oct 8 2018 5:19 PM

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది.

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో గురువారం సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement