సమ్మర్‌లో షురూ | Ajay, Bellamkonda And A Multi-Starer | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో షురూ

Mar 22 2019 2:18 AM | Updated on Mar 22 2019 2:18 AM

Ajay, Bellamkonda And A Multi-Starer - Sakshi

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌హిట్‌ సాధించడంతో అజయ్‌ భూపతి క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. అతను చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. మల్టీస్టారర్‌ చిత్రంగా అజయ్‌ తన రెండో ప్రాజెక్ట్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటించనున్నారు. మరో హీరో ఎవరన్నది ఇంకా ఫిక్స్‌ కాలేదు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. మొదటి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి రా సబ్జెక్ట్‌నే అజయ్‌ తయారు చేశారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement