ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
Published Mon, Sep 26 2016 10:53 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
కొండగావ్: ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లా మర్దపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కూంబింగ్ కు వెళ్లిన పోలీసుల పై మావోయిస్టులు ఎదురుదాడి చేయడంతో.. పోలీసులు ధీటుగా జవాబిచ్చారు. కూంబింగ్ కొనసాగుతోంది.
Advertisement
Advertisement