ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | 2 Terrorists Killed In Encounter In Jammu And Kashmir's Pulwama District | Sakshi
Sakshi News home page

ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Published Thu, Jun 30 2016 6:30 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

జమ్ము కశ్మీర్ మరో సారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్  మరో సారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది.  భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. దక్షిణ కశ్మీర్లోని పల్వామా జిల్లా నెవా ఏరియాలోని ఒక ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్నారనే  సమాచారంతో  అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంధి వారిని లొంగిపొమ్మని ఆదేశించారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో కాల్పులకు దిగినట్టు ఇందులో ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్టు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement