దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం | Amit Shah lunch with a Dalit family | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం

Published Wed, Jun 1 2016 2:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం - Sakshi

దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం

వారణాసి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీ లోక్‌సభ  స్థానం వారణాసి పరిధిలోని జోగియాపూర్ గ్రామంలో దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు. రైతుల ర్యాలీలో పాల్గొనేందుకు అలహాబాద్ వెళ్తున్న షా ఆ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. దళిత వ ర్గానికి చెందిన గిరిజా ప్రసాద్ బిండ్ కుటుంబంతో కలిసి ఆయన నేలపై కూర్చొని మధ్యాహ్న భోజన ం చేశారని బీజేపీ మీడియా ఇంచార్జీ సంజయ్ భరద్వాజ్  తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసే ఆయన దళితులతో భోజనం చేశారని యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement