
సీపీఎం కార్యాలయం ముందు ఉద్రిక్తత
బీజేపీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేరళలో ఆపార్టీ విజయోత్సవ ర్యాలీలో బీజేపీకి ఓ కార్యకర్తను సీపీఎం కార్యకర్తలు హత్య చేయడానికి నిరసనగా వారు ఈ ఆందోళనకు దిగారు.
Published Sun, May 22 2016 3:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
సీపీఎం కార్యాలయం ముందు ఉద్రిక్తత
బీజేపీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేరళలో ఆపార్టీ విజయోత్సవ ర్యాలీలో బీజేపీకి ఓ కార్యకర్తను సీపీఎం కార్యకర్తలు హత్య చేయడానికి నిరసనగా వారు ఈ ఆందోళనకు దిగారు.