18మంది చిన్నారులకు కరెంట్ షాక్ | High tension wire falls on school bus in Dhaulpur, 18 students injured | Sakshi
Sakshi News home page

18మంది చిన్నారులకు కరెంట్ షాక్

Published Fri, Jul 3 2015 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

రాజస్తాన్ థోల్పూర్లో శుక్రవారం ఓ స్కూలు బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి పడిన ప్రమాదంలో 18మంది విద్యార్థులు గాయపడ్డారు.

జైపూర్: రాజస్తాన్ థోల్పూర్లో శుక్రవారం ఓ స్కూలు బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి పడిన ప్రమాదంలో 18మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో నలుగురి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదంలో విద్యార్థులతో పాటు టీచర్, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement