కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ కూతురు వివాహ విందుకు ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ కూతురు వివాహ విందుకు ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తాజ్హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.