Reception
-
సీతాఫల్మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ రిసెప్షన్లో కేటీఆర్ (ఫోటోలు)
-
ప్రజక్తా కోలి మెడలో హైలెట్గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..
ప్రముఖ యూట్యూబర్గా పేరుగాంచిన ప్రజక్తాకోలి తన చిరకాల ప్రియుడు వృషాంక్ ఖనాల్ని వివాహం చేసుకుంది. ఆమె మోస్ట్లీసేన్ అనే యూట్యూబ్ ఛానెల్తో రోజువారీ జీవిత పరిస్థితులకు సంబంధించిన కామెడీతో ఫేమస్ అయ్యింది. అలాగే నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా మిస్మ్యాచ్డ్లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ప్రీ వెడ్డింగ్, వివాహ వేడుకల్లో మహారాష్ట్ర సంప్రదాయన్ని హైలెట్ చేసేలా ఆమె లుకింగ్ స్టైల్ ఉంది. అయితే ఆమె ధరించి ఆకుపచ్చ నెక్లెస్ తిల్హరి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అసలేంటి నెక్లెస్..? దాని విశిష్టత ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ప్రజక్తా తన వివాహ వేడుకలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆమె ధరించిన దుస్తులు, నగలు టాక్ ఆఫ్ ది టౌగా మారాయి. ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ లుక్స్ కోసం మినిమలిస్టిక్గా ఉండే స్టైల్కి ప్రాధాన్యత ఇచ్చారు. సంప్రదాయం ఉంట్టిపడేలా ఆధునిక ఫ్యాషన్ తగ్గ దుస్తుల శైలిని ఎంచుకున్నారు. అయితే ఈ జంట రిసెప్షన్ కోసం నేపాలి సంప్రదాయాన్ని అనుసరించారు. వరుడు వృషాంక్ బ్రౌన్ బ్లేజర్ ధరించి, ఐవరీ కుర్తా సెట్తో అందంగా కనిపించాడు. నేపాలీ టచ్ కోసం సాంప్రదాయ ఢాకా టోపీని జోడించారు. ఇక ప్రజక్త సాంప్రదాయ నేపలీ క్రిమ్సన్ బంగారు పట్టు నేత చీరను ఎంపిక చేసుకుంది. దానికి తగిన విధంగా బంగారు ఆభరణాలను జత చేసింది. మెడలో ధరించి ఆకుపచ్చ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. దీన్ని తిల్హారీ నెక్లెస్ అని పిలుస్తారు.తిల్హారీ నెక్లెస్ అంటే..?తిల్హారీ నెక్లెస్ అనేది మంగళసూత్రం లాంటిది. ఇది నేపాల్లో మహిళల వైవాహిక స్థితికి సంకేతం. ఇది పోటే అని పిలిచే పూసలతో తయారు చేసిన దండవలె ఉండి, కింద తిల్హారీగా పిలిచే స్థూపకార లాకెట్టు ఉంటుంది. నెక్లెస్ రెండు భాగాలను విడిగా తీసుకువచ్చి ఆపై ఒకదానితో ఒకటి సమలేఖనం చేస్తారు. వధువులు తిల్హారీ ధరించడం అనేది పవిత్రమైనది, శుభప్రదమైనదిగా చెబుతుంటారు.(చదవండి: 37 ఏళ్ల తర్వాత కుంభమేళాలో కలుసుకున్న స్నేహితులు..!) -
రిసెప్షన్, వెడ్డింగ్, పార్టీ ఏదైనా గోల్డ్ శారీతో స్టన్నింగ్ లుక్ (ఫోటోలు)
-
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
పరుచూరి రామకోటేశ్వరరావు- కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లిలో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
కాళిదాస్ వెడ్డింగ్ రిసెప్షన్.. సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్
నేటి తరానికి పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అత్యంత విలాసవంతంగా తమ పెళ్లి జరగాలి అనేది ఒక డ్రీమ్. ఎంత ఖర్చైనా సరే మెహిందీ, సంగీత్లు, బారాత్లు, ఖరీదైన డిజైనర్ దుస్తులు, డైమండ్ నగలు, వంద రకాల వంటలు ఉండాల్సిందే. వరుడు, మురారి సినిమాల్లో లాగా అంగరంగ వైభంగా తమ పెళ్లి జరగాలని ముందునుంచే కలలు కంటారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా వధువు సినిమా తరహాలోనే పెళ్లి చేసుకుంది. ఈ జీవితకాల వేడుక చాలా స్పెషల్గా ఉండాలని ప్లాన్ చేసుకుని మరీ ప్రియుడిని పెళ్లాడింది. నెట్టింట సందడి చేస్తున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నితాషా పటేల్ అచ్చం బాలీవుడ్ పెళ్లి సందడిలా తన పెళ్లిని జరిపించుకుంది. అంతేకాదు తన గ్రాండ్ వెడ్డింగ్ కోసం డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులకోసం ఇండియాకు వచ్చింది. నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ ఇద్దరు ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ప్రొఫైల్తో నితాషా కాలిఫోర్నియాకు బదులుగా ఆమె తన బేస్ లొకేషన్ లండన్ అని రాయడంతో తొలుత ఇద్దరి మధ్య కొంత అపార్థాలకు దారి తీసింది. కానీ అన్నీ సర్దుబాటు చేసుకుని నాలుగు నెలలపాటు కాల్స్, మెసేజెస్ ద్వారా మాట్లాడుకున్నారు. ఆ తరువాత లండన్లో ఇద్దరూ కలుసుకున్నారు. అనంతరం కాలిఫోర్నియాకు వచ్చిన కృష్ణ రెండు నెలలు అక్కడే ఉన్నాడు. ఇలా ఒక ఏడాది డేటింగ్ తర్వాత, కృష్ణ నితాషాకు ప్రపోజ్ చేశాడు. చివరికి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ తన పెళ్లికి హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ఉండాలని భావించారు. ముఖ్యంగా నితాషా తన వివాహ ఈవెంట్లకు బాలీవుడ్ టచ్ ఉండాలని కోరుకుంది. నితాషా, తన తల్లితో కలిసి, ఇండియాలోని ముంబైలో ఉనన ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా స్టోర్ని సందర్శించి, తన డ్రెసెస్ సెలెక్ట్ చేసుకుంది. పెళ్లిలో ఐవరీ హ్యూడ్ త్రీ పీస్ పలాజో సెట్లో, డైమండ్ హె లేయర్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులు , బ్రాస్లెట్తో సింపుల్ బ్యూటీగా మెరిసింది. మరోవైపు, వరుడు కృష్ణ తన వధువును క్రీమ్-హ్యూడ్ కుర్తా సెట్,రోలెక్స్ వాచ్, కార్టియర్ రింగ్తో కొత్త పెళ్లికళతో ఆకట్టుకున్నాడు.నితాషా, కృష్ణ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్గ్రాండ్ వెడ్డింగ్ తరువాత రిసెప్షన్ను కూడా అంతే గ్రాండ్గా జరుపుకున్నారు. ఐవరీ కలర్ నెక్లైన్ సీక్విన్ లెహంగా, షీర్ సీక్విన్ దుపట్టాతోపాటు డైమండ్ డైమండ్ నెక్లెస్తో హైలైట్గా నిలిచింది వధువు నితాషా. ఇక వరుడు కృష్ణ తెల్లటి చొక్కా, సిల్క్ బౌటీ,మోనోగ్రామ్ కఫ్లింక్ల, బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. -
అప్యాయంగా పలకరించుకున్న మెగాస్టార్- బాలయ్య.. వీడియో వైరల్!
ఓకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ప్రముఖ టాలీవుడ్ రచయిత కుమారుడి వివాహ రిసెప్షన్లో కనిపించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఈనెల 22న ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో ఈనెల 24న నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య సందడి చేశారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఓకే ఫంక్షన్లో కలిశారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ ఎన్బీకే 109 చిత్రంతో బిజీగా ఉన్నారు. Chiru 🤝Balayya @KChiruTweets | #NandamuriBalakrishna pic.twitter.com/0Kz6jLN4cr— Whynot Cinemas (@whynotcinemass) August 24, 2024 -
అనంత్ - రాధిక రిసెప్షన్: జిగేలుమన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
Sonakshi-Zaheer Wedding: సోనాక్షి - ఇక్బాల్ సింపుల్ రిసెప్షన్: సెలబ్రిటీల జబర్దస్త్ సందడి (ఫోటోలు)
-
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
-
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
Vasanthi Krishnan: బిగ్బాస్ బ్యూటీ వాసంతి రిసెప్షన్ పిక్స్ (ఫోటోలు)
-
వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్లో విజయ్-రష్మిక
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి.. కొన్నిరోజుల ముందు పెళ్లి చేసుకున్నాడు. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు. జైపూర్లో జరిగిన వివాహానికి పలువురు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) హైదరాబాద్లోని మాదాపూర్ ఎన్ కన్వెక్షన్లో రిసెప్షన్ జరగ్గా.. నాగార్జున, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా క్లాస్ లుక్లో కనిపించి ఆకట్టుకున్నాడు. విజయ్ వచ్చిన కాసేపటికి రష్మిక కూడా ఈ వేడుకకు రావడం విశేషం. ప్రస్తుతం వీళ్లిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విజయ్ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 5న ఇది రిలీజ్ కానుంది. దీనికి దిల్ రాజు నిర్మాత. మరోవైపు రష్మిక.. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఒకేపెళ్లికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. కాకపోతే విడివిడిగానే వచ్చారండోయ్. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్) Srivalli aka the Ravishing Actress @iamRashmika at hero Ashish wedding reception #RashmikaMandanna #Rashmika #Pushpa2TheRule #DilRaju pic.twitter.com/3LBUbGFCNM — Sai Satish (@PROSaiSatish) February 23, 2024 Brides fan moment🥹💗🤩#dilrajusonreception#VDK #VijayDeverakonda #VijayDevarakonda #rowdy pic.twitter.com/fPt7cRQwTt — SRAVS💛💥 (@happy_souull) February 24, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడి పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 14న రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్లో టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు. అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు తమ్ముడి కుమారుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్: బీటౌన్ స్టార్లు, క్రికెటర్ల సందడి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్వేడుకలు, బారాత్, రిజిస్టర్ మ్యేరేజ్, ఆతరువాత ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో సదడి చేస్తున్నాయి. మాపెళ్లి మా ఇష్టం: ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్, పట్టుచీరలు, నగల హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్ఖాన్ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. Hassan sisters gives respect to legendary actor Dharmendra at Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#ShrutiHaasan #Dharmendra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/EmFIvfZZh3 — sdn (@sdn7_) January 13, 2024 పెళ్లి తరువాత జైపూర్, ముంబై వేదికగా ఇచ్చని రిసెప్షన్ వేడుకు కూడా టాక్ ఆఫ్ది టౌన్గా మారాయి. జైపూర్ వెళ్ల లేని వారు, ముంబైలో, ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్లో ఈ రిసెప్షన్కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీటీలు, క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం విశేషం. Maharashtra CM Eknath Shinde attends Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#EknathShinde #Maharashtra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/OvcFQfVREK — sdn (@sdn7_) January 13, 2024 ఇంకా బాలీవుడ్లో ఖాన్ త్రయంగా పేరొందిన షారుఖ్, సల్మాన్ ఇద్దరూ అమీర్ఖాన్తో కలిసి సందడి చేశారు. ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు విచ్చేసి ఇరా, నూపుర్ జంటకు అభినందనలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్కు హాజరైనారు. ఇంకా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ మరింత ఆకర్షణగా నిలిచారు. -
Maanas-Srija Reception: గ్రాండ్గా బిగ్బాస్ కంటెస్టెంట్ మానస్ రిసెప్షన్ (ఫోటోలు)
-
ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!
ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, అత్యంత సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన జంట టాలీవుడ్ ప్రముఖు కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. దీపావళి సందర్భంగా తొలిసారి మెగా కోడలిగా వేడుకలు జరుపుకుంది లావణ్య. తాజాగా మరోసారి రిసెప్షన్ వేడుకల కోసం బయలుదేరారు. డెహ్రాడూన్ వెళ్తూ హైదరాబాద్లోని విమానాశ్రయంలో కనిపించారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్లో పుట్టినా.. తన బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్లోనే ఉన్నారు. అక్కడే లావణ్య పేరేంట్స్ ఉన్నారు. లావణ్య తరఫు బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరితో నిహారిక కొణిదెల కూడా డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #TFNExclusive: The newly wed couple Mega Prince @IAmVarunTej & @Itslavanya along with their family snapped at airport as they’re off to Dehradun for their reception ceremony!! 😍📸#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/s2mQxVG4Ev — Telugu FilmNagar (@telugufilmnagar) November 15, 2023 -
VarunLav Wedding Reception Pics: గ్రాండ్గా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ (ఫోటోలు)
-
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!
మెగా ఇంట పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు ముందుగానే ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఇటీవలే షాపింగ్ పూర్తి చేసుకున్న కాబోయే వధూవరులు సైతం ఇటలీ ఫ్లైటెక్కారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్టేల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్ 1న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. (ఇది చదవండి: 'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!) అయితే ఇటలీ పెళ్లి వేడుక తర్వాత హైదరాబాద్లో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితులకు గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. నవంబర్ ఐదో తేదీన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తర్వాత రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్లో దాదాపు 3 వేలకు పైగా అతిథులు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే గ్రాండ్ రిసెప్షన్ జరగనున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్కు చెందిన స్టార్ హీరోకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్-7 హోస్ట్గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈ సెంటర్కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లా ప్రీతమ్ రెడ్డితో కలిసి ఆయన దీన్ని నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్కు వీరిద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై పలు వివాదాలు తలెత్తాయి. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
గ్రాండ్గా బిగ్బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే తమ్ముడి రిసెప్షన్ (ఫోటోలు)
-
పెళ్లి రిసెప్షన్లో వరుడు, స్నేహితుల హల్చల్..
-
Sharwanand Reception: ఘనంగా శర్వానంద్- రక్షితా రెడ్డి రిసెప్షన్ వేడుక (ఫొటోలు)
-
ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితారెడ్డి జూన్ 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్చరణ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కాగా, శర్వానంద్ ఫ్యామిలీ రేపు (జూన్ 9న) హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనుంది. (ఇదీ చదవండి: ‘చిరు లీక్స్’.. సంగీత్లో మెగాస్టార్ స్టెప్పులు) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను శర్వానంద్ కలిశారు. రిసెప్షన్కు రావాలని ఆయనకు ఆహ్వానం అందించారు. శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని తెలిసిందే. ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రాశీఖన్నా లీడ్ రోల్లో నటిస్తుంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) -
బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు
సాక్షి, నిర్మల్: పెళ్లి రిసెప్షన్ బరాత్లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కే)లో రిసెప్షన్ నిర్వహించారు. వేడుకలో భాగంగా బరాత్లో పెళ్లి కుమారుని సమీప బంధువు, మిత్రుడు ముత్యం(19) డ్యాన్స్ చేశాడు. ఈక్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటహూటిన వైద్య కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ముత్యం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని సమాచారం. ఈ యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికే తరలించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్కు ముందే..
రాయ్పూర్: ఈ జంటకు ఆదివారమే పెళ్లైంది. విహవా వేడుక ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి గ్రాండ్గా రిసెప్షన్కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏం జరగిందో తెలియదు. రిసెప్షన్కు కొన్ని గంటల ముందే నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో శవాలుగా కన్పించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని బ్రిజన్గర్లో ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరి ఒంటిపై కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు. ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్తే భార్యను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు. చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరకు.. -
ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. ఇక ప్రేమ, పెళ్లి విషయంలో గొప్యత పాటించిన ఈ జంట బి-టౌన్ సెలబ్రెటీల కోసం సిద్ధార్థ్-కియారాలు ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. నిన్న ఆదివారం (ఫిబ్రవరి 12) ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు ఫంక్షన్ ఏర్పాటు చేసి సెలబ్రెటీలకు ఆహ్వానం ఇచ్చారు. చదవండి: మేము మనుషులమే.. ట్రోల్స్పై ‘సీతారామం’ బ్యూటీ ఆవేదన ఈ కార్యక్రమంలో సినీ తారలంత సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. షారుక్ ఖాన్, ఆలియా భట్, రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, విద్యా బాలన్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, ఆయుష్ శర్మ, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, దిశా పటాని, ఆదిత్య కపూర్తో సహా పలువురు సినీ సెలబ్రెటీలు కుటుంబసమేతంగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? That back hug ❤️✨️#SidKiaraReception #sidkiara pic.twitter.com/0gnOU6w9Df — 𝐌𝐫.&𝐌𝐫𝐬.𝐌𝐚𝐥𝐡𝐨𝐭𝐫𝐚 (@loveSidkiara1) February 12, 2023 Untagged Video: Picture Perfect 👌🥹🫶 The Malhotra's and Advani's family clicked together at #SidKiaraReception 💞 🧿@SidMalhotra @advani_kiara #SidharthMalhotra #KiaraAdvani #SidKiara pic.twitter.com/9lydmMzB7r — Sidharth Malhotra FC (@SidharthFC_) February 12, 2023 Vidya balan is here too I'm loving this big fat Bollywood reception 😍#SidKiaraReception pic.twitter.com/PbeWysvTFf — Nˢᶦᵈʷᵃˡᵉ🫶🏻 (@narmadakrystle) February 12, 2023 Alia and neetu kapoor 😍#SidKiaraReception pic.twitter.com/miCvAqLQwj — Nˢᶦᵈʷᵃˡᵉ🫶🏻 (@narmadakrystle) February 12, 2023 The diva miss #KareenaKapoorKhan blessed my eyes with her gorgeous pink saree 💓🥵 #SidKiaraReception pic.twitter.com/7YZeSyzc7F — JacquelinexsalmanFAN (@Lindaxlove) February 12, 2023 -
మాజీ బాయ్ఫ్రెండ్ రిసెప్షన్కు రానున్న ఆలియా భట్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక రిసెప్షన్ను ముంబైలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం)ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు సిద్-కియారాలు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇక ఈ రిసెప్షన్కు వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ కూడా నెట్టింట లీక్ అయ్యింది. షారుక్ ఖాన్, ఆలియా భట్,రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్,వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మీడియాకు చెందిన పలువురు హాజరు కానున్నారు. కాగా ఈ లిస్ట్లో ఆలియా దంపతుల పేర్లు కూడా ఉండటం విశేషం. గతంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీ షూటింగ్లో ఆలియా- సిద్దార్థ్లు ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. తర్వాత ఆలియా రణ్బీర్ను పెళ్లాడగా,సిద్-కియారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
నిర్మాత రమేష్ తరుణి కూతురు పెళ్లిలో సినీ తారల సందడి (ఫోటోలు)
-
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరైన సీఎం జగన్
సాక్షి, అమరావతి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్రోడ్లోని శ్రీకన్వెన్షన్లో జరిగిన రిసెప్షన్కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం జగన్
సాక్షి, అమరావతి/గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్కు చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
ఆది-నిక్కీ రిసెప్షన్లో కోలీవుడ్ తారలు.. ఫొటోలు
-
వివాహ రిసెప్షన్లో రచ్చ...విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి
అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండో వివాహ రిసెప్షన్ రచ్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య రిసెప్షన్ను అడ్డుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి దిశ పోలీసుస్టేషన్కు పంపారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దూదేకుల నాగరాజుకు అదే జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహబూబ్ బీతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. మనస్పర్థలు రావడంతో ఈ దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే, ఇటీవల నాగరాజు మరో యువతిని వివాహం చేసుకున్నట్లు మహబూబ్ బీకి తెలిసింది. రామ్నగర్లో సోమవారం నిర్వహించిన వివాహ రిసెప్షన్ను అడ్డుకునేందుకు యత్నించింది. నాగరాజు కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు బృందం అక్కడికి చేరుకుని మహబూబ్ బీకి నచ్చజెప్పారు. దిశ పోలీసుస్టేషన్కు వెళ్లమని సూచించారు. దిశ పీఎస్లో బాధితురాలికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విడాకుల అంశం కోర్టులో ఉండడంతో తామేం చేయలేమని, కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. కాగా, మహబూబ్బీకి గతంలోనే తాను తలాఖ్ ఇచ్చేసినట్లు నాగరాజు చెప్పడం గమనార్హం. (చదవండి: ముక్కలు చేసి... మూటకట్టి!) -
Karishma Tanna: ఊ అంటావా.. పాటకు బాలీవుడ్ నవ వధువు స్టెప్పులు
-
ఊ అంటావా.. పాటకు బాలీవుడ్ నవ వధువు స్టెప్పులు
బాలీవుడ్ నటి కరిష్మా తన్నా వ్యాపారవేత్త వరుణ్ బంగేరాను ఫిబ్రవరి 5న వివాహమాడింది. ముంబైలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధువులు, ప్రముఖ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. గ్రాండ్ దుస్తుల్లో పెళ్లి జరుపుకున్న వారి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం వారి రిసెప్షన్ జరిగింది. ఈ పార్టీలో కరిష్మా పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. సాంగ్ హిందీ వర్షన్కు స్టెప్పులేసింది. ఈ నవ వధువు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన కరీష్మా తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. 'దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్', 'గ్రాండ్ మస్తీ', 'సంజు' వంటి చిత్రాల్లో నటించింది. ఖత్రోన్ కే ఖిలాడీ 10వ సీజన్ విన్నర్గానూ నిలిచింది. బిగ్బాస్ 8లోనూ పాల్గొన్న ఈ బ్యూటీకి ఆ సమయంలో ఉపెన్ పటేల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత తమ రిలేషన్కు బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. View this post on Instagram A post shared by Karishma Tanna (@karishmaktanna) -
అట్టహాసంగా హీరో కార్తీకేయ వెడ్డింగ్ రిసెప్షన్, కళ్లు చెదిరె అరెంజ్మెంట్స్..
యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మూడు రోజులకు బుధవారం(నవంబర్ 24) రాత్రి వారి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితులు, సన్నిహితులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్కు తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా హజరయ్యారు. కళ్లు చెదిరే అరెంజ్మెంట్స్తో వీరి రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ఆది సాయికుమార్, రాహుల్ రవీంద్రన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది. వరంగల్ నీట్లో బీటెక్ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసిందట. 2012లో లోహితకు ప్రపోజ్ చేసిన కార్తీకేయ హీరో అయ్యాకే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడతానని చెప్పాడట. అలా హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికి కూడా కార్తీకేయ అంతే కష్టపడ్డాడు. ఫైనల్గా యూత్ హీరోగా నిలదొక్కుకుని పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్ ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు. -
తన పెళ్లికి రానందుకు అతిథికి 17 వేల బిల్లు పంపిన వధువు
ఇంట్లో శుభకార్యాలకు అతిథులను పిలవడం ఆనవాయితీ. ఇక మనకు కావాల్సిన వాళ్లని తప్పకుండా రావాలని మరీ మరీ పిలుస్తుంటాం కూడా. వారి వారి మధ్య ఉన్న బంధం బట్టి అతిథులు పిలిచిన కార్యాలకు హాజరుకావడం సహజం. ఈ క్రమంలో కొందరు వీలు లేకనో లేదా అంత కంటే ముఖ్యమైన పని ఉన్న కారణంగానో కార్యానికి వెళ్లలేకపోవచ్చు. ఇది మామూలుగా జరిగే తతంగమే. కానీ ఓ పెళ్లి కూతురు తన పెళ్లికి రానందుకు ఓ అతిథికి 17 వేల రూపాయల ఫైన్ వేసి కట్టాలని పంపడంతో అతడు షాక్ అయ్యాడు. అసలేం జరిగిందంటే... అమెరికాలోని చికాగోలో ఓ యువతి తన పెళ్లికి రావాల్సిందిగా ఒక వ్యక్తిని పిలిచింది. అందుకు అతను తప్పక హాజరవుతానని చెప్పాడు. అందులోనూ జంటగా వస్తామని మాటివ్వడంతో.. ఇద్దరి కోసం ఆ పెళ్లి కూతురు రెండు సీట్లను రిజర్వ్ చేసింది. ఇందుకుగాను ఒక్కో సీటుకు 120 డాలర్ల చొప్పున.. 240 డాలర్లను ఖర్చు పెట్టింది. అయితే చివరకు వస్తానని చెప్పిన అతిథి ఆ పెళ్లి రిసెప్షన్కు వెళ్లలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పెళ్లి కూతురు.. ఆ వ్యక్తి రెండు సీట్లు రిజర్వ్ చేయడం కోసం అయిన ఖర్చు 240 డాలర్లు.. అంటే మన కరెన్సీలో 17,700 రూపాయల బిల్లును రానందుకు పెనాల్టీగా ఓ ఇన్వాయిస్ బిల్లును అతడికి పంపించింది. (చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్) ఆ బిల్లులో.. నువ్వు చెప్పినట్లు రిసెప్షన్కు రాకపోగా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. కనుక నీ కోసం రిజర్వ్ చేసిన సీట్లకు అయిన ఖర్చు నువ్వే చెల్లించాలి. జెల్లే లేదా పేపాల్.. ఇలా ఏ పేమెంట్ ద్వారా అయినా చెల్లించు.. అంటూ ఇన్వాయిస్తో పాటు.. ఒక నోట్ను కూడా పంపించింది ఆ నవ వధువు. ప్రసుతం ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కొందరు మండిపడగా, మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. -
అలా.. రామ్తో పరిచయం ఏర్పడింది: సునీత
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఇక భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న సునీత.. తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చారు. రామ్తో కలిసి నూతన జీవితం ప్రారంభిచడం తన అదృష్టం అన్నారు. ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ.. రామ్తో తన పరిచయం.. పెళ్లి గురించి చెప్పినప్పుడు పిల్లల స్పందన వంటి తదితర విషయాలను వెల్లడించారు సునీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రామ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాస్తవానికి తను నా సోషల్ మీడియా అకౌంట్స్ని చూసుకునే వాడు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆ స్నేహం మరింత బలపడింది. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. దీని గురించి ఇరు కుటుంబాలతో మాట్లాడి.. వారి అంగీకారం తర్వాతే పెళ్లి చేసుకున్నాం’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ ) నా నిర్ణయంతో పిల్లలు ఇబ్బంది పడకూడదు ‘రామ్తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు పిల్లలే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయాలతో వారు ఇబ్బందిపడకూడదు. అలానే జీవిత భాగస్వామి ఉండటం కూడా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ప్రతి క్లిష్ట సందర్భంలో మనకు తోడుగా నిలిచేవారు.. మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం ఎంతో అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది. ఇక నా తల్లి దండ్రులు ఎన్నో ఏళ్లుగా నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి నిర్ణయాన్ని పక్కకు పెడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు వారు పెద్దవారయ్యారు.. పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకునే పరిణీతి వారిలో ఉంది. ఇక రామ్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వారితో చెప్పినప్పుడు.. వారు నన్ను కౌగిలించుకుని.. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే పిల్లలు లభించడం ఎంతో అదృష్టం. ఇక నా కుటుంబం కూడా నాకు ఎల్లప్పుడు మద్దతుగా నిలబడింది’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్?) ఆ తర్వాతే హనీమూన్కి వెళ్తాం.. ‘ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. కానీ మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి. అతిథుల జాబితా 200కు చేరింది. ఇక రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఎందుకంటే మేం కలవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకే వారందరి కోసం రానున్న రోజుల్లో చిన్న చిన్న పార్టీలు నిర్వహించబోతున్నాం. ఇవన్నీ ముగిశాక హనీమూన్ గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత ఇద్దరం ఎక్కడికైనా వెళ్తాం’ అంటూ చెప్పుకొచ్చారు సునీత. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్ ఫొటోలు
-
నవ దంపతులను ఆశీర్వదించిన మంత్రులు
ఖమ్మం: మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి వివాహం ఈ నెల 26న సోమరెడ్డితో జరగగా ఆదివారం వివాహనంతరం ఆశీర్వచన మహోత్సవాన్ని ఖమ్మంలో ఎస్ఆర్ గార్డెన్స్ వద్ద నిర్వహించారు. భారీ బాహుబలి సెట్టింగుల నడుమ నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు, అభిమానులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్, టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి వేడుకకు హాజరై దంపతులను ఆశీర్వదించారు. రిసెప్షన్కు హాజరైన అభిమానులకు అభివాదం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు ఈ సందర్భంగా పొంగులేటి ఏర్పాటు చేసిన విందుకు హాజరై భోజనం చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన వేడుక సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. పొంగులేటి అభిమానులు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది. దంపతులను ఆశీర్వదించేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఎంతో ఆకట్టుకుంది. పూరి జగన్నాథ క్షేత్రం తరహాలో వేదికను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్, మల్లు భట్టివిక్రమార్క, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, నగర మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నూకల నరేశ్రెడ్డి, తాతా మధు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గాయత్రి రవి తదితరులు హాజరయ్యారు. విందులో భోజనం చేస్తున్న అజయ్కుమార్ను కౌగిలించుకుంటున్న పొంగులేటి -
రిసెప్షన్ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రవాణ శాఖ, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కుమారుడి రిసెప్షన్ వేడుక విజయవాడలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రిసెప్షన్ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన వధూ వరులు స్వరూప్, సోనాలి జంటను ఆశీర్వదించారు. కాగా వైఎస్ జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, జోగి రమేశ్, భూమన కరుణాకర్రెడ్డి, పార్థసారధి, పలువురు అధికారులు ఉన్నారు. -
వివాహ వేడుక
-
ఘనంగా కాకాని గోవర్ధన్రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్
-
గ్రాండ్గా సైనా, కశ్యప్ల రిసెప్షన్ ఫోటోలు
-
గ్రాండ్గా సైనా, కశ్యప్ల రిసెప్షన్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఆదివారం హైటెక్ సిటీలోని నోవాటెల్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలతో పాటు, క్రీడా రంగ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన నాగార్జున, అమల, చాముండేశ్వరీనాథ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్లు నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. కాగా, నిరాడంబరంగా సాగిన సైనా, కశ్యప్ల వివాహ వేడుకకు ఇరువైపుల నుంచి అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. -
గ్రాండ్గా దీప్వీర్ రిసెప్షన్!
-
ముంబయిలో దీప్వీర్ల రిసెప్షన్
-
కన్నడ తెలియకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్..
సాక్షి బెంగళూరు: అంగరంగ వైభవంగా దీపికా పదుకొణే–రణ్వీర్ సింగ్ రిసెప్షన్ బెంగళూరులో జరిగింది. నగరంలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్కు కర్ణాటకకు చెందిన అతిరథమహారథులు పాల్గొన్నారు. రాయల్ లుక్లో నూతన వధూవరులు అందరినీ అలరించారు. కన్నడలో ‘నమస్కార’ అంటూ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీపిక–రణ్వీర్ రిసెప్షన్ విష యం తెలుసుకున్న వారి అభిమానులు వందలాది సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖులకు మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానం కావడంతో చాలా మంది అభిమానులు హోటల్ గేట్ బయటే నిరాశగా నిలుచున్నారు. తన తల్లి ఉజ్జాల పదుకొణే ఇచ్చిన బంగారు వర్ణపు కాంచీవరం పట్టుచీర కట్టుకుని దీపికా మెరిశారు. అలాగే రణ్వీర్ రాయల్ లుక్లో ఖరీదైన కుర్తా అందుకు తగ్గ బూట్లను ధరించి ఆకట్టుకున్నారు. దీపికా తల్లిదండ్రులు ప్రకాశ్ పదుకొణే–ఉజ్జాల కూడా రిసెప్షన్లో బంగారు వర్ణపు పట్టు బట్టలు ధరించారు. ఈ రిసెప్షన్లో దీపికా సోదరీలు అనిశా, రీతికా, రణ్వీర్ తండ్రి జగీత్ సింగ్ భవానీ, తల్లి అంజు భవాని తదితరులు పాల్గొన్నారు. మీడియా ఫోటోలకు ఫోజులిస్తున్న సందర్భంలో దీపికా చీరను రణ్వీర్ సరిచేయడం అందరినీ ఆకట్టుకుంది. భార్య చీరను సరిచేస్తూ సహకరించిన రణ్వీర్కు సోషల్మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. భార్యకు తగ్గ భర్త అంటూ అభిమానులు రణ్వీర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీపికా రిసెప్షన్ బాధ్యతలను ముంబైకి చెందిన సంస్థకు అప్పగించారు. వారికి కన్నడ తెలియకపోవడంతో కమ్యూనికేషన్కు ఇబ్బందిగా మారింది. ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన మీడియాకు ఎలాంటి ఇబ్బందులు కలగకపోయినా.. స్థానిక మీడియాకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం విశేషం. కొన్ని కన్నడ సంఘాలకు చెందిన కార్యకర్తలు తమ ఐడెంటినీ కార్డును చూపించినా లోపలికి అనుమతించకపోవడం విశేషం. దీంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ప్రముఖుల హాజరు.. వేడుకగా జరిగిన ఈ రిసెప్షన్కు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి, బయోకాన్ ముఖ్యులు కిరణ్ మజుందార్ షా, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ దంపతులు, ప్రముఖ బ్యా డ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధూ, సైనా నె హ్వాల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకణి తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. లీలాప్యాలెస్లోని బాల్ రూమ్ను రిసెప్షన్ కోసం బుక్ చేశారు. దీపికాకు ఇ ష్టమైన ఇటాలియన్ వంటకాలతో పాటు దక్షిణ, ఉ త్తరాది భారతప్రముఖ వంటకాలన్నింటినీ సిద్ధం చేశారు. రిసెప్షన్ కోసం సిద్ధం చేసిన వేదిక మొత్తం గులాబీలతో నిండి పోయింది. బంగారు వర్ణంతో కుర్చీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఆహ్వానం పలికేవారు కూడా తెలుపు దుస్తులతో ఒక డ్రెస్ కోడ్ను పాటించారు. -
బెంగళూరులో దీప్వీర్ల రిసెప్షన్
-
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ కమెడియన్
స్టార్ కమెడియన్, నటుడు, నిర్మాత కపిల్ శర్మ పెళ్లి తేదిని ప్రకటించాడు. ఈ ఏడాది డిసెంబర్ 12న తన ప్రేయసి గిన్నీ ఛత్రాత్ను వివాహం చేసుకొబోతున్నట్లు వెల్లడించాడు. అనంతరం డిసెంబర్ 14న ముంబైలో బాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. వివాహ వేడుక మాత్రం గిన్ని స్వంత ఊరైన జలంధర్లో జరగనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం గురించి కపిల్ ‘పెళ్లి చాలా సింపుల్గా చేసుకోవాలని భావించాను. కానీ నా వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని మా అమ్మ కోరిక. ఎందుకంటే నా సోదరుడు, సోదరి వివాహ సమయంలో మా ఆర్థిక పరిస్థితులు ఇప్పటిలా లేవు. దాంతో వారి వివాహాన్ని చాలా సింపుల్గా చేశాము. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో నా పెళ్లైనా ఘనంగా చేయాలని మా అమ్మ ముచ్చటపడుతోంది. ఆమె సంతోషం కోసం నేను కూడా ఇందుకు అంగీకరించాను’ అని తెలిపారు. అంతేకాక ‘గిన్ని కూడా తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వారు కూడా తమ కుమార్తె వివాహాం గురించి ఎన్నో కలలు కన్నారు. వారి సంతోషాన్ని కాదనడం సరికాదనిపించింది. అందుకే నా వివాహ వేడుక చాలా ఘనంగా జరుగుతుంది’ అని తెలిపారు. ఇన్ని రోజులు కపిల్ తాను తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన పంజాబీ చిత్రం ‘సన్నాఫ్ మన్జీత్ సింగ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 12 విడుదలయ్యింది. -
పరోపకారార్థం ఇదం శరీరం
ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక సాధారణ నర్సు. దీపం చేత పట్టుకుని వ్యాథిగ్రస్థులు, యుద్ధంలో క్షతగాత్రులయిన వాళ్ళ కోసం రోజుకు 20 గంటలపాటు విరామం లేకుండా సేవ చేసింది. రోగులను ఆమె ఎంతగా ఆత్మీయంగా చూసుకునేదంటే, ఆమె అటుగా వెడుతుంటే అక్కడ పడిన ఆమె నీడను ఆదరణ భావంతో ముద్దాడేవారు. ఆమె సేవ అంతగా మెప్పించేది. ఆ క్రమంలో ఆమె మంచంపట్టింది. ఆ స్థితిలోకూడా ఆమె ‘నోట్స్ ఆన్ నర్సింగ్’ పేరిట ఒక పుస్తకం రాసింది. అది ప్రపంచమంతటా ఆదరణ పొందింది. ఆస్పత్రుల నిర్వహణలో ఈరోజుకూ దానిని ప్రామాణికంగా భావిస్తారు. ఎప్పటి నైటింగేల్..!!! ఇప్పటికీ ఆమెను తలచుకుంటున్నాం. మార్గరెట్ ఎలిజబెత్ ఎక్కడో పుట్టింది. స్వామీ వివేకానంద ప్రసంగాలకు పరవశించిపోయింది. స్వామి ఆహ్వానంపై భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలు నేర్చుకుంది. చాలా కష్టాలకోర్చి పాఠశాలలు పెట్టి స్త్రీలనెందరినో విద్యావంతులను చేసింది. ‘‘నిన్ను నీవు సమాజానికి నివేదన చేసుకున్నావు. అందుకని నీకు నివేదిత అని పేరు పెడుతున్నా. నిన్ను భారతదేశం సోదరీ, అని గౌరవిస్తుంది’’ అన్నాడు వివేకానందుడు. అలా ఆమె ‘సిస్టర్ నివేదిత’ అయింది. చాలా పుస్తకాలు కూడా రాసింది. వాటిమీద లక్షల రూపాయలు రాయల్టీ వస్తాయని తెలిసి కూడా వాటిని రామకష్ణ మిషన్కు రాసిచ్చింది. ఎక్కడి ఎలిజబెత్ !! కాటన్ ఎక్కడి వాడు !! చివరకు అన్నార్తులకు లేదనకుండా ఏళ్ళ తరబడి తల్లిలా ఆకలి తీర్చిన మన డొక్కా సీతమ్మ.... వీళ్ళందరూ ఎవరు !!!....‘‘కులం, మతం, జాతి, ప్రాంతం, భాషవంటి పట్టింపులు’’ ఏవీ లేకుండా ఉపకారం చేయడమే పరమ ధర్మంగా భావించి, అలా జీవించి చరితార్థులయ్యారు. అరబిందో జీవితాన్ని చూడండి...స్వాతంత్ర్య సంగ్రామం నాటి రోజుల్లో... ‘ప్రజలను ప్రేరేపిస్తున్నారు’ అనే నేరంకింద ఆయనతోపాటు ఆయన సహచరులను జైళ్ళల్లో పెట్టారు. అవెలా ఉండావో తెలుసా....పడుకోవడానికి, కూర్చోవడానికి కూడా వీలు లేకుండా గదుల్లో గోతులు తవ్వి ఉంచేవారు. నీళ్ళు తాగడానికి అల్యూమినియం పాత్రలు పెడితే ఎండలకు అవి బాగా వేడెక్కి ఉండేవి. దాహం తీరదు. ఒక పింగాణీ పళ్ళెం, ఒక చిన్న పింగాణీ చిప్ప ఇచ్చేవారు. నీళ్ళు ముంచుకుని తాగాలన్నా, కూర వేసుకోవాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా, స్నానం, శౌచం అన్నీ వాటితోనే. తారుపూసిన డబ్బాలు కూడా ఇచ్చేవారు. మలమూత్రాలు వాటిలో విసర్జించాలి. రోజుమొత్తం మీద ఒకసారో రెండు సార్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అవి తీసేస్తాడు. ఆ పక్కరోజు అతనొచ్చేదాకా వాటిలో ఉన్నవి అంతే. ఇదంతా ఒకే గదిలో. ఒక రోజు, వారం కాదు, సంవత్సరాల తరబడి ఆ గదుల్లో అలా మగ్గిన మహనీయులు తీసుకొచ్చి ఇచ్చిన స్వాతంతా్ర్యన్ని అనుభవిస్తున్నాం. ఇది అనుక్షణం గుర్తుంటే మనకు లంచం, అవినీతి, బంధుప్రీతి వంటి అవలక్షణాలు అబ్బవు. అందుకే జనగణమన పాడేటప్పడు మనం తప్పక గుర్తుంచుకోవలసింది వీరి త్యాగాలను. అలాగే సర్వసుఖాలను వదులుకుని దేశ సరిహద్దులను తమ కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులను కూడా. వీటిని మీరందరూ గుర్తించి మెలగాలన్న ఆర్తితో ఈ జాతి వైభవాన్ని రక్షించే బాధ్యతను కలాం ఈ దేశ విద్యార్థులమీద, యువతీయువకులమీద పెట్టారు. దానికి అవసరమైన శక్తి వారికి చేకూరాలని నేను భగవంతుడిని వేడుకుంటున్నాను. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అంగరంగ వైభవంగా సోనమ్- ఆనంద్ల వివాహం
అనిల్ కపూర్ గారాల పట్టి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సోనమ్ ఆంటీ కవితా సింగ్కు చెందిన వారసత్వ బంగ్లాలో వీరి పెళ్లి వేడుకను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం 11- 12.30 గంటల ప్రాంతంలో సోనమ్- ఆనంద్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫ్యాషన్ ఐకాన్గా పేరొందిన సోనమ్.. వివాహ వేడుకలో అనురాధా వాకిల్ రూపొందించిన లెహంగా ధరించారు. ఎరుపు రంగు లెహంగాపై బంగారు వర్ణం తామరపువ్వులతో కూడిన డిజైన్తో సంప్రదాయ దుస్తుల్లో అచ్చం రాజకుమారిలా కనిపించారు సోనమ్. బంగారు వర్ణం షేర్వాణీ ధరించిన ఆనంద్ మెడలో రూబీ మాలతో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ముంబైలోని బాంద్రాలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సోనమ్- ఆనంద్ల పెళ్లి వేడుకకు బంధువులతో పాటు, బాలీవుడ్ తారాలోకం కూడా కదిలి వచ్చింది. సోనమ్ కజిన్స్ అర్జున్ కపూర్, అన్షులా, జాహ్నవీ కపూర్, ఖుషీ కపూర్లు పెళ్లిలో సందడి చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, రాణీ ముఖర్జీ, కరీనా- సైఫ్ అలీఖాన్ దంపతులు, కరీష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్వరా భాస్కర్ తదితరులు హాజరై సందడి చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లి కూతురుగా ముస్తాబైన సోనమ్...
కపూర్ల గారాల పట్టి సోనమ్ పెళ్లి కబురు తెలిసిన దగ్గరనుంచి అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. అసలు సోనమ్ కపూర్ అంటేనే కొత్త ఫ్యాషన్లకు ఐకాన్గా చెప్పుకుంటారు. అలాంటిది ఇక వివాహమంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. శనివారం నుంచే కపూర్ మాన్షన్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన మెహంది, అనంతరం జరిగిన సంగీత్ వేడుకలు ఎంత అట్టహాసంగా జరిగాయో వీటికి సంబంధించిన ఫోటోలు చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ రోజు ఉదయం 11 - 12.30 గంటల ప్రాంతంలో జరిగిన వివాహ తంతుతో సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా ఒక్కటయ్యారు. గులాబీ బాల పెళ్లికి గులాబి రంగులో అలంకరించిన వివాహ వేదిక ఆహుతుల చూపులను కట్టిపడేసింది. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో చక్కనమ్మ సోనమ్ దేవకన్యలకే అసూయ పుట్టించేలా ముస్తాబయింది. సోనమ్ అనురాధ వాకిల్ రూపొందించిన తామరపూవ్వులతో ఉన్నఎరుపు లెహాంగాలో దివినుంచి దిగివచ్చిన చందమామలా ఉన్నారు. వరుడు ఆనంద్ అహుజా ఒక గంట ముందే వేదిక వద్దకు వచ్చాడు. ఆనంద్ బంగారు వర్ణంలో ఉన్న షేర్వాని ధరించి మెడలో రూబీ మాలతో రాజకుమారుడికి ధీటుగా ఉన్నాడు. వీరి వివాహ వేడుక బంద్రాలో జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ తారాలోకం తరలి వచ్చింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కుమారుడు, కూతురుతో వేడుకకు విచ్చేసారు. వీరితో పాటు కరీనా కపూర్, భర్త సైఫ్ అలీఖాన్, కుమారుడు తైమూర్ ఖాన్తో పాటు అక్క కరిష్మా కపూర్ కూడా వచ్చారు. సోనమ్ స్నేహితులు స్వర భాస్కర్, జాక్వేలిన్, నిర్మాత కరణ్ జోహర్, కజిన్స్ జాహ్నవి, ఖుషి కపూర్ హాజరయ్యారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. ఈ రోజు సాయంత్రం నూతన వధూవరుల కోసం రిసెప్షన్ను నిర్వహించనున్నారు. Breathtaking! We can't keep our eyes off @sonamakapoor in her bridal lehenga. #SonamKiShaadi #EverydayPhenomenal pic.twitter.com/7Y6HcdEWYP — Filmfare (@filmfare) May 8, 2018 -
ఘనంగా కలెక్టర్ అమ్రపాలి రిసెప్షన్
-
చీరల్లో మెరిసిన తారలు
ముంబై : విరుష్క జోడి ఇచ్చిన విందులో బాలీవుడ్ సీనియర్ తారలు సాంప్రదాయ చీరకట్టులో మెరిసారు. ముంబైలో అట్టహాసంగా సాగిన ఈ రిసెప్షన్కు హాజరైన సీనియర్ హీరోయిన్లు రేఖా, మాధురి దీక్షిత్, శ్రీదేవిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్లు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. షారుఖ్ ఖాన్తో పాటు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్, ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జదా సైతం ఈ రిసెప్షన్కు హాజరై సందడి చేసింది. -
విరుష్క రిసెప్షన్కు స్పెషల్ గెస్ట్
ముంబై : మంగళవారం ముంబైలో అట్టహాసంగా సాగిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల రెండో రిసెప్షన్కు ఓ ప్రత్యేక అతిథి వచ్చాడు. కేవలం క్రికెటర్లు, బాలీవుడ్ తారల కోసమే ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్కు హాజరైన ఈ ముఖ్య అతిథి ఇటు క్రికెటర్.. అటు బాలీవుడ్ నటుడు కాదు. అతను విరాట్ కోహ్లి అభిమాని మాత్రమే. పైగా అతను భారతీయుడు కూడా కాడు. అభిమానులంటే అమితమైన ప్రేమ చూపించే కోహ్లి.. తన రిసెప్షన్కు శ్రీలంకకు చెందిన అభిమాని గయాన్ సెననాయకేను ఆహ్వానించి అందరి మనసులను గెలుచుకున్నాడు. దివ్యాంగుడైన గయాన్ సెననాయకే రిసెప్షన్కు హజరై విరుష్కకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్-శ్రీలంక సిరీస్ సందర్భంగా తమ జట్టుతో ఇక్కడికి వచ్చిన గయాన్ను కోహ్లి తన రిసెప్షన్కు రావాలని ఆహ్వానించాడు. రిసెప్షన్కు హజరైన గయాన్ భారత క్రికెటర్లతో సందడి చేశాడు. విరుష్కతో ఫొటో దిగాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి రాక ముందే తనకు తెలుసన్న గయాన్.. తొలి సారి అండర్-19 ప్రపంచకప్ ముందు 2007లో శ్రీలంకకు వచ్చిన కోహ్లిని కలిసానన్నాడు. అప్పటి నుంచి లంకకు వచ్చినప్పుడల్లా టచ్లో ఉండేవాడినని తెలిపాడు. రిసెఫ్షన్కు రావడం ఆనందంగా ఉందని, కోహ్లి నాకు మంచి స్నేహితుడని గయాన్ చెప్పుకొచ్చాడు. -
కోహ్లి రిసెప్షన్లో అనిల్ కుంబ్లే.! ఆశ్చర్యంలో అభిమానులు
ముంబై : టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య వివాదలున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే వీరి మధ్య ఈ వివాదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచే సత్తా కోహ్లి సేనకే ఉందని కుంబ్లే కొనియాడటం.. ముంబైలో జరిగిన కోహ్లి-అనుష్కా రిసెప్షన్కు హజరవ్వడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. కుంబ్లే విరుష్కా రిసెప్షన్కు హజరవ్వడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. వారి గొడవలు ఆటలో భాగమే.. వ్యక్తిగతం కాదనీ కొందరంటే.. గొడవలు పక్కన పెట్టి కుంబ్లేను కోహ్లి ఆహ్వానించడం.. కుంబ్లే హజరవ్వడం వారి హుందాతానాన్ని చాటుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే కోహ్లి రిసెప్షన్కు కుంబ్లే హజరయ్యాడంటే మేము నమ్మమని ట్రోల్ చేస్తున్నారు. కోచ్గా కుంబ్లే ఆటగాళ్లను ఇబ్బంది పెడుతన్నాడని కోహ్లి కామెంట్ చేయడం.. దీంతో కోచ్ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఇద్దరి మధ్య చాల పెద్ద వివాదం చోటుచేసుకుందని అందరు భావించారు. ఈ విషయం పలుమార్లు ఈ ఇద్దరు బాహటంగానే వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ 5న టీచర్స్డే సందర్భంగా కోహ్లి సోషల్ మీడియాలో తన గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో కుంబ్లే లేకపోవడంపై నెటిజన్లు కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికొకరు బర్త్డే విషెస్ చెప్పుకోకపోవడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
ఇట్స్ ఏ విరుష్కా పార్టీ..!
సాక్షి, హైదరాబాద్ : ‘ఇట్స్ ఏ విరుష్కా పార్టీ.. అంటూ’ ముంబైలో అట్టహాసంగా సాగిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల రెండో రిసెప్షన్లో బాలీవుడ్ తారలు, టీమిండియా క్రికెటర్లు చిందేశారు. లోయర్ పారెల్లోని సెయింట్ రెజిస్ లగ్జరీ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ విందులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ విరుష్కతో చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. షారుక్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్ ‘చెయ్య చెయ్య చెయ్యా’. పాటకు ఈ ముగ్గురు స్టార్స్ చిందేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. శ్రీలంకతో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లంతా ఈ వేడుకకు విచ్చేశారు. సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ప్రత్యేక గౌన్లో తళుక్కున మెరిసింది. మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి సింగ్, గారాల పట్టి జీవాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు. సహచరులు రోహిత్ శర్మ దంపతులు, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, పుజారా, ఉనాద్కట్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 21న ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఏర్పాటు చేసిన తొలి రిసెప్షన్కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నవ దంపతులు విరాట్, అనుష్కలను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. విరుష్కా వారి పార్టీ సంబరాలు మీరు చూడండి. -
ఇట్స్ ఏ విరుష్కా పార్టీ..!
-
ఇక నో రిసెప్షన్
విరాట్, అనుష్కల పెళ్లైపోయింది. రిసెప్షన్లే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పట్లో అయ్యేలా కూడా లేవు. మొన్న గురువారం ఢిల్లీలో ఒక రిసెప్షన్ అయింది. డిసెంబర్ 26 ముంబైలో ఇంకో రిసెప్షన్ కాబోతోంది. ఆ తర్వాత? బెంగళూరులో ప్లాన్ చేస్తున్నారట! ఢిల్లీలో విరాట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడొకటి పెట్టారు. ముంబైలో అనుష్క బాలీవుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అక్కడొకటి పెడుతున్నారు. మరి బెంగళూరులో ఎందుకు? ఐపీఎల్లో బెంగళూరుకు ఆడుతుంటాడు కదా విరాట్.. అందుకే నా? కాదట! ‘ఇదే ఆఖరి రిసెప్షన్. ఇదయ్యాక ఎవరి పనుల్లో వాళ్లం పడిపోతాం’ అని అనౌన్స్ చెయ్యడానికట. ఈ వార్త తెలియగానే రెండు వైపుల కుటుంబాలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాయని బ్రేకింగ్ న్యూస్. విరాట్, అనుష్కలతో నానా రకాల దేశాలు, నానా రకాల నగరాలు తిరగలేక ఛస్తున్నారట వాళ్లు. అందుకే ఆఖరి రిసెప్షన్ అని తెలియగానే ఈ జంటకు తెలియకుండా సపరేట్ సపరేట్గా ఒకరికొకరు పార్టీలు, షేక్హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారట. మరోవైపు కోల్కతా, చెన్నై భగ్గుమన్నాయి. ‘మాపై ఈ దంపతులకు ఇంత చిన్న చూపేంటి? ఇక్కడెందుకు రిసెప్షన్లు పెట్టుకోరు! మేమంత హీనమా?’ అని ఆ సిటీల్లోని సెలబ్రిటీలు పటపటా పళ్లు నూరుతున్నారు. -
కంగ్రాట్స్ ‘విరుష్క’: మోదీ
-
కంగ్రాట్స్ ‘విరుష్క’: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల వివాహంతో ఒక్కటైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రేపు (గురువారం) న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, మరికొందరు సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. ఈ రిసెప్షన్కు హాజరుకావాల్సిందిగా కోహ్లి-అనుష్కలు ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తనను కలిసిన విరుష్క జోడీకి మోదీ అభినందనలు తెలిపారు. మోదీని విరుష్క జోడీ కలుసుకున్న సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటలీలోని టస్కనీ రిసార్ట్లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్కు బయలుదేరుతాడు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'చేసామ్' రిసెప్షన్..
-
చూడముచ్చటగా 'చేసామ్' రిసెప్షన్.. ఫొటోలు!
సాక్షి, హైదరాబాద్: గత నెలలో పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత రిసెప్షన్ ఆదివారం మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, వెంకటేశ్, రానా ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు, రాంచరణ్, అల్లు అర్జున్, నాని, అల్లరి నరేశ్, వరుణ్ తేజ్, మురళీమోహన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, కొరటాల శివ, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన సినీ ప్రముఖుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకలో చూడముచ్చటగా ఉన్న చేసామ్ జంట.. వారి మధ్య ఉన్న అన్యోన్యమైన ప్రేమను చాటుతున్న ఫొటోలు, వీడియోలు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 😍😍😍😍❤❤❤ awwwww #Couplegoals The way they both doing 🤗🤗🤗 omgggg @Samanthaprabhu2 @chay_akkineni 😘😘😘 #StayBlessed #ChaySamWeddingReception #ChaySamReception @Rohit55Ro @MersalRemo @joyTwtz @Joe___official @manideep_mikee @hari_offi @iam_kishorevj pic.twitter.com/xRBEYLqds6 — ɬɧąιą℘ąɬɧყ SAMιơ۷ɛγ❤ (@jeenasamdarling) November 13, 2017 -
టైమ్ ఫర్ సెలబ్రేషన్స్!
సెలబ్రేషన్... వేడుక! అంటే... ఒక్కసారి జరుగుతుంది. సెలబ్రేషన్స్... వేడుకలు! అంటే... ఒకటికంటే ఎక్కువ. అక్కినేని కొత్త జంట నాగచైతన్య, సమంత (చైతూ–సామ్)ల మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఇంకెన్ని జరుగుతాయో! గోవాలో పెళ్లయ్యాక ఓ రిసెప్షన్ జరిగిందా! తర్వాత చెన్నైలో చైతూ అమ్మ లక్ష్మీ ఓ రిసెప్షన్ ఇచ్చారా! ఇదిగో... హైదరాబాద్లో ఇంకో రిసెప్షన్ లేదా గెట్ టుగెదర్ (పెళ్లైన సందర్భంగా) జరిగినట్టుంది. ఎప్పుడు జరిగిందో గానీ... ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. బహుశా... దగ్గుబాటి ఫ్యామిలీ (చైతూ మేనమామలు నిర్మాత డి. సురేశ్బాబు, హీరో వెంకటేశ్) ఇచ్చిన రిసెప్షన్ అయ్యుంటుంది! అందులో అందరూ ఎంత సందడి చేశారో చూడండి!! -
అపరిచితుడా?!
గతేడాది ఫిబ్రవరిలో ఓ వేడుకలో హఠాత్తుగా ఎలా వచ్చాడో గానీ... ఓ అభిమాని వచ్చాడు. వచ్చీ రావడమే హీరో విక్రమ్ను హత్తుకున్నాడు. సెక్యూరిటీ, అవార్డు ఫంక్షన్ నిర్వాహకులు అతన్ని పంపించబోతే... విక్రమ్ వారించి, సెల్ఫీ దిగి పంపించారు. విక్రమ్కు ఫ్యాన్స్ అంటే ప్రేమని ఆయన సన్నిహితులు చెప్పే మాట! అందుకేనేమో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఫ్యాన్స్ను కుమార్తె రిసెప్షన్కి ఆహ్వానించి ఉంటారు. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మునిమనవడు మనోరంజిత్, విక్రమ్ కుమార్తె అక్షిత పెళ్లి ఇటీవల చెన్నైలో జరిగింది. ఆదివారం పాండిచ్చేరి దగ్గరలోని పట్టనూర్లో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో వచ్చిన విక్రమ్ ఫ్యాన్సూ ఆశీర్వదించారు. ఫ్యాన్స్ కోరిక మేరకు రిసెప్షన్లో విక్రమ్ పాట పాడడం విశేషం. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! మరి, అమెరికాలో అదేంటి: ఇండియాలో విక్రమ్కి మంచి పేరుంది. కానీ, గతేడాది ఆగస్టులో అమెరికాలో నిర్వహించిన ‘ఇండియన్ డే పరేడ్’లో విక్రమ్ అమర్యాదగా ప్రవర్తించారట! విక్రమ్ను ‘యారగెంట్ యాక్టర్’గా అభివర్ణించారు యూఎస్ తమిళ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ ఎం. స్వామి. ‘‘వుయ్ ఆర్ డిజప్పాయింటెడ్ విత్ యు విక్రమ్. ఫోనులో మాట్లాడుకుంటావనీ, మెస్సేజులు చేసుకుంటావనీ నిన్ను ఆహ్వానించలేదు. అభిషేక్ బచ్చన్ ఫ్యాన్స్కి షేక్ హ్యాండ్ ఇస్తూ డౌన్ టు ఎర్త్గా ఉంటే, విక్రమ్ యారగెంట్ యాటిట్యూడ్ చూపించారు. ఫ్యాన్స్కి ‘హాయ్’ కూడా చెప్పలేదు. శరత్కుమార్, రాధికలు సహనంతో ఫొటోలకు పోజులిచ్చారు. శరత్కుమార్కన్నా అతను గొప్పవాడా? రజనీ, షారూఖ్ అనుకుంటున్నాడా? షేమ్ ఆన్ యు (విక్రమ్)’’ అని ఫేస్బుక్లో ప్రకాశ్ ఎం. స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్) ఖండించింది. ‘‘పరేడ్లో పాల్గొన్నందుకు విక్రమ్కి థ్యాంక్స్. నటుడిగా, సౌతిండియన్గా కాకుండా విక్రమ్ ఓ భారతీయుడిగా ఈ ఈవెంట్కి వచ్చారు. ప్రకాశ్ ఎం. స్వామి ఆరోపణలు నిజం కాదు’’ అని ఓ పత్రికా ప్రకటనలో ఎఫ్ఐఏ పేర్కొంది. మరి.. అమెరికాలో విక్రమ్ రూడ్గా ప్రవర్తించి ఉంటే.. అమెరికాలో అలా... ఇండియాలో ఇలా... రియల్ లైఫ్లోనూ విక్రమ్లో అపరిచితుడు ఉన్నాడా?!! -
చై-సామ్ల రిసెప్షన్కు ముహూర్తం ఫిక్స్
ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతలు త్వరలో హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్కు ప్లాన్ చేస్తోంది. పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట స్నేహితులు ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఇప్పటికే చెన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ అక్కడి స్నేహితుల కోసం ఓ రిసెప్షన్ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హజరయ్యారు. ఇప్పుడు హైదరాబాద్లో జరగబోయే రిసెప్షన్కు అక్కినేని కుటుంబం గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఈ వేడుకను నిర్వహించనున్నారట. ప్రస్తుతం షూటింగ్ ల నుంచి విరామం తీసుకున్న ఈ జంట రిసెప్షన్ తరువాత తిరిగి షూటింగ్లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ రిసెప్షన్కు కేవలం ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారా.. లేక అభిమానుల కూడా పిలుస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
మా అత్తారిల్లు చాలా అద్భుతంగా ఉంది
సాక్షి, సినిమా: సమంత తన అత్తారిల్లు చాలా అద్భుతంగా ఉందని చెబుతోంది. నాగ చైతన్య, సమంతల వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే నవదంపతుల కోసం ఇటీవల చైతూ తల్లి లక్ష్మి చెన్నైలోని తన ఇంట్లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకొవడం అందరిని ఆకర్షించింది. సమంత లక్ష్మి నివాసంలోని బొమ్మలు, చెట్ల కొమ్మల ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నా అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా విమానంలో చైతూ పక్కన కూర్చున్న ఓ ఫొటోను స్యామ్ పోస్ట్ చేసి, దానికి ‘ఎక్కడికైనా తీసుకెళ్లు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. -
టెక్స్టైల్ ప్రోమోకు ఆదరణ
ఇప్పటి వరకు 5,530 మంది వీక్షణ సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రోమోకు మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన ఈ ప్రోమోను ఇప్పటి వరకు 5,530 మంది వీక్షించారు. జిల్లాలోని గీసుకొండ, సంగెం మండ లాల పరిధిలోని 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టెలా దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన వీడియోను జూలై1న విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ, చేనేత జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రోమోను ట్వీటర్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 50 లక్షల పత్తి బేళ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నారు. -
కేంద్రమంత్రి కూతురు రిసెప్షన్కు కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ కూతురు వివాహ విందుకు ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తాజ్హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. -
బాల్య వివాహం.. రిసెప్షన్కు బ్రేక్
సంగారెడ్డి టౌన్, కొండాపూర్: కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో బాల్య వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా ఆలస్యంగా అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. జిల్లా బాలల సంరక్షణ అ«ధికారి రత్నం కథనం మేరకు మల్కాపూర్ గ్రామానికి చెందిన బాల్రాజ్ (24)కు వికారాబాద్ జిల్లా మోయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బాలిక(15 సంవత్సరాల ఆరు నెలల వయస్సు)తో రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. అనంతరం గురువారం (ఈనెల 9న) బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా బాల్రాజ్ రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అనంతరం మల్కాపూర్ పరిధిలోని రాయల్ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బాల్య వివాహం జరుగుతున్న విషయంపై జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్కు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన కలెక్టర్ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని జిల్లా శిశు సంక్షేమాధికారి మోతిని ఆదేశించారు. ఈ మేరకు మోతి, జిల్లా బాలల సంరక్షణాధికారి రత్నం, కొండాపూర్ మండల తహసీల్దార్ శ్రీశైలం, ఎల్సీపీఓ అరుణ, స్థానిక పోలీస్ అధికారి బాలస్వామి ఫంక్షన్హాల్కు చేరుకున్నారు. బాల్య వివాహం చేసుకున్న పెళ్లి కొడుకు బాల్రాజ్, అతడి తల్లిదండ్రులు విఠల్, కిష్టమ్మలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రిసెప్షన్ జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో లేకపోవడంతో వారిని కేసు నుంచి మినహాయించినట్లు రత్నం తెలిపారు. బాల్య వివాహం చేసుకున్న బాలిక, ఆమె తల్లిదండ్రులకు ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టం ప్రకారం బాల్య వివాహం చేసుకుంటే విధించే శిక్ష, జరిగే పరిణామాలను అ«ధికారులు వివరించారు. అనంతరం బాలికను సంగారెడ్డి పట్టణంలోని బాల సదనంలో చేర్చారు. తర్వాత సీడబ్ల్యూసీ ఎదుట హాజరు పర్చనున్నామని రత్నం వెల్లడించారు. -
సమంత, రిసెప్షన్ ఎక్కడో చెప్పేసింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో నాగచైతన్యతో పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసిన ఈ జంట.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సమంత, చైతన్యలు ఏ ఫంక్షన్లో కనిపించినా ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు ఈ స్టార్ కపుల్. తాజాగా టీ గ్రిల్స్ రెస్టారెంట్ ఓపెనింగ్కు వెళ్లిన సమంతకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. నాగచైతన్యతో మీ వివాహం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా.. మా రిసెప్షన్ మాత్రం ఈ రెస్టారెంట్ లోనే ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చింది సామ్. సమంతా లాంచ్ చేసిన రెస్టారెంట్ ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్రెండ్ అయిన నీరాజ కోన, హీరో నితిన్ ను కలిసి చేస్తున్న బిజినెస్.ఈ ఇద్దరు సన్నిహితులే కావటంతో రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ బ్యూటి సందడి చేసింది. -
షీ క్యాబ్స్ కు ఆదరణ...
సాక్షి, సిటీబ్యూరో: షీ క్యాబ్స్ సేవలకు మహిళా ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. గతేడాది డిసెంబర్13న శంషాబాద్ ఎయిర్పోర్టులోని ట్రాఫిక్ పోలీసు ప్రీపెయిడ్ కౌంటర్ నుంచి ప్రారంభమైన షీ క్యాబ్స్ సేవలను ఇప్పటి వరకు 5,830 మంది ఉపయోగించుకున్నారు. శంషాబాద్ నుంచి నగరంతో పాటు శివారుల్లోని వివిధ ప్రాంతాలకు 5,059 ట్రిప్పులు తిప్పారు. ఇందులో ప్రయాణించిన మహిళలు ఈ సేవలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఉదయం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సేవలు మహిళా ప్రయాణికులకు అందుబాటులో ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో పాటు పురుషుడు ఉన్నా క్యాబ్ల్లో ప్రయాణానికి అనుమతినిస్తున్నారు. -
ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?
విభిన్నమైన ప్రయోజనాలు అందించే నేషనల్ పెన్షన్ స్కీమ్ను (ఎన్పీఎస్) ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చి ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విత్డ్రాయల్స్లో కొంత మొత్తంపై పన్నులు విధించే ప్రతిపాదన ద్వారా ఎన్పీఎస్తో దీన్ని సమం చేసేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను అటువైపు కూడా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈపీఎఫ్కు, ఎన్పీఎస్ లక్షణాలేంటి? వీటి మధ్య ఉన్న తేడాలేంటి? చూద్దాం... * ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడొద్దు * రెండింటితోనూ వేర్వేరు ప్రయోజనాలు పెట్టుబడుల విధానం.. * ఈపీఎఫ్కు క్రమం తప్పకుండా బేసిక్ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమచేయాలి. కంపెనీయే ఉద్యోగి జీతం నుంచి ఈ మొత్తాన్ని కట్ చేసి తన ఈపీఎఫ్ ఖాతాకు జమచేస్తుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా జోడిస్తుంది. * ఎన్పీఎస్ మాత్రం పూర్తిగా స్వచ్ఛందం. ఇన్వెస్టర్లు ఏకమొత్తంగానైనా లేదా ఇతరత్రా వాయిదాల పద్ధతిలోనైనా తమ ఇష్టప్రకారం కట్టుకోవచ్చు. కనిష్ట, గరిష్ట పెట్టుబడి.. * ఈపీఎఫ్కు ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో కొంత మొత్తం చెల్లించాలి. కంపెనీ కూడా అంతే చెల్లిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా ఎక్కువ కూడా కట్టుకోవచ్చు. * ఎన్పీఎస్కి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6,000 కట్టాలి. గరిష్ట పరిమితులేమీ లేవు. అసెట్ కేటాయింపులు.. * ఇప్పటి దాకా ఈపీఎఫ్ 100 శాతం పెట్టుబడుల్ని రుణ సాధనాల్లోనే పెట్టేది. ఈ మధ్యే పీఎఫ్ నిధిలో 5 శాతం మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్వో ఇన్వెస్ట్ చేస్తోంది. గరిష్టంగా 15 శాతం దాకా పరిమితి ఉంది. * ఎన్పీఎస్లో ఇన్వెస్టరే తన పెట్టుబడి మొత్తాన్ని ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా డిఫాల్ట్ ఆప్షన్ కింద సదరు ఇన్వెస్టరు రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరవుతున్న కొద్దీ.. ఏటా కొంత కొంతగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతుంటాయి. మరో ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా యాభై శాతమే కేటాయింపులు జరిపే వీలుంది. దీన్ని ఆరు పెన్షన్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తుం టాయి కనుక మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఆశించతగ్గ రాబడులు.. * ఈపీఎఫ్లో చందాదారులందరికీ వడ్డీ ఒకే రకంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.7 శాతం. దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇది కాస్త తగ్గొచ్చు లేదా అదే స్థాయిలోనూ కొనసాగవచ్చు. * ఈక్విటీల్లోనూ పెట్టుబడులు ఉంటా యి కనుక.. ఎన్పీఎస్ చందాదారులకు కొంత అధిక రాబడులొచ్చే అవకాశాలున్నాయి. పదేళ్లు ఆపైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడి తే ఈపీఎఫ్ కన్నా ఎన్పీఎస్ స్కీము ద్వారా 2-3 శాతం మేర ఎక్కువ రాబడులు రావొచ్చు. అర్హత * ఈపీఎఫ్ అనేది ప్రైవేట్ సంస్థల్లోని వేతన జీవులకు మాత్రమే పరిమితం. 20 మంది పైగా ఉద్యోగులున్న సంస్థలకు ఇది తప్పనిసరి. * ఎన్పీఎఫ్ విషయానికొస్తే.. ఏప్రిల్ 2004 తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వోద్యోగులందరికీ ఇది తప్పనిసరి. వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే వారు, గృహిణులు, సంఘటిత.. అసంఘటిత రంగాల్లో పనిచేసే సాధారణ ప్రజలు కూడా ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఇటు ఈపీఎఫ్ అటు ఎన్పీఎస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి పొందే వారికి ఈపీఎఫ్ ఉండదు. వారు ఎన్పీఎస్ లేదా పరిమిత స్థాయిలో పీపీఎఫ్ మాత్రమే వినియోగించుకోగలరు. పన్ను ప్రయోజనాలు.. * ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈపీఎఫ్ దీని పరిధిలోకే వస్తుంది. అయితే, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, బీమా పథకాలు, ట్యూషన్ ఫీజులు, 5 ఏళ్ల కాలపరిమితి బ్యాంకు డిపాజిట్లు అన్నీ సెక్షన్ 80సీ కిందికే వస్తాయి. * ఎన్పీఎస్ మాత్రం సెక్షన్ 80సీ పరిధిలోకి రాదు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కిందికి వస్తుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50,000 దాకా మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80సీకి అదనమని గుర్తుంచుకోవాలి. * రిటైరైనప్పుడు మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఈపీఎఫ్ను పన్ను ప్రసక్తి లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. * ఎన్పీఎస్ నుంచి మొత్తం నిధిని విత్డ్రా చేసుకోవటం కుదరదు. నిధిలో 40 శాతాన్ని పన్నుల్లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 60 శాతాన్ని కచ్చితంగా పెన్షన్ ప్లాన్ వంటి యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కావాలనుకుంటే పూర్తి మొత్తాన్ని కూడా యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. * స్థూలంగా చూస్తే ఎన్పీఎస్, ఈపీఎఫ్లనేవి ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. ఒకదానికి మరొకటి తోడుగా పరిగణించాలి. రెండూ ఉంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒకటి యాపిల్ అయితే మరొకటి నారింజలాంటిది. రెండిటినీ పోల్చలేం. కానీ ఈ రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. -
ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం
రెండు నెలల క్రితం లాస్ ఏంజిల్స్లో తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన పెళ్లి వేడుక తరువాత తన భర్తతో కలిసి ఇటీవలే ముంబై చేరుకుంది ప్రీతి. ఈ సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్ని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫారూక్ ఖాన్, షాహిద్ కపూర్, యువరాజ్ సింగ్, లారాదత్త, డినో మోరియా, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, జూహీచావ్లా, ఫరాఖాన్, మహేష్ భూపతి, మాధవన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కొద్ది రోజులుగా పెళ్లి వార్తలతో సందడి చేస్తున్న బాలీవుడ్ లాంగ్ టైం బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ లులియా తో కలిసి రావటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. -
ఘనంగా శ్రీజ వివాహ విందు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి హోటల్ పార్క్ హయత్లో జరిగింది. వేడుకకు గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు సినీ, రాజయకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్ తో శ్రీజ వివాహం మార్చి 28న జరిగింది. మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిపించడంతో ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, దర్శకులు దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బి. గోపాల్, గుణశేఖర్, హీరో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, పొట్లూరి వర ప్రసాద్, గోపీచంద్ దంపతులు, మంచు మనోజ్, మురళీమోహన్, జయసుధ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, అలీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ తదితర ప్రముఖులు రిసెప్షన్ కు హాజరైనవారిలో ఉన్నారు. -
ఘనంగా శ్రీజ వివాహం
బెంగళూరు: సినీ నటుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్తూరుకు చెందిన ఎన్నారై కళ్యాణ్ వరుడు. ప్రచారానికి దూరంగా సోమవారం ఉదయం మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. చిరంజీవి, వరుడు తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయాడు. అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంచేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలను మాత్రమే ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానించినట్టు సమాచారం. -
బెంగళూరులో శ్రీజ వివాహం
హైదరాబాద్ : అక్కడట..ఇక్కడట అంటూ వార్తలు షికార్లు చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక తెలిసిపోయింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్తో ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు. అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. -
షర్బత్లతో జీసీసీ ఖుషీ
ఇప్పటికే నన్నారీకి గిరాకీ సరికొత్తగా మార్కెట్లోకి ‘మారేడు’ విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కి షర్బత్లు ఆదరణ తెచ్చిపెడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఔషధ గుణాల నన్నారి (సుగంధిపాలు) షర్బత్కు అనూహ్య డిమాండ్ వచ్చింది. 2015లో 10 వేల నన్నారి బాటిళ్లను అమ్మాలనుకుంటే ఏకంగా లక్ష బాటిళ్లు అమ్ముడైపోయాయి. దీంతో అలాంటి ఔషధ లక్షణాలున్న మరో సమ్మర్ డ్రింకుకు జీసీసీ శ్రీకారం చుడుతోంది. దానికి మారేడు (బిళ్వ) షర్బత్గా నామకరణం చేసింది. దీనిని ఈ నెల 29న రాజమండ్రిలో విడుదల చేయనుంది. మారేడు పండ్ల గుజ్జు నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ మారేడు షర్బత్లో మధుమేహం, డయేరియా, అల్సర్ను నయం చేయడంతోపాటు బరువును తగ్గించే గుణం ఉందని, మలబద్ధకాన్ని నివారించే లక్షణాలున్నాయని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో మారేడు చెట్లు అధికంగా ఉన్నాయి. షర్బత్ తయారీకి అక్కడ నుంచి 50 క్వింటాళ్ల మారేడు పండ్లను జీసీసీ కొనుగోలు చేసి ఉంచింది. కిలోకు ఎనిమిది బాటిళ్ల మారేడు షర్బత్ వస్తుంది. చిత్తూరులో ఉన్న తేనె ప్రాసెసింగ్ యూనిట్లోనే నన్నారి షర్బత్ తయారవుతోంది. కొత్త మారేడు షర్బత్ను కూడా అక్కడే తయారు చేస్తున్నారు. త్వరలో రాజమండ్రి కంబాలచెరువులో ఉన్న తేనె ప్లాంట్లోనే ఈ షర్బత్ను తయారు చేయడానికి రూ.10 లక్షలు వెచ్చించి యంత్ర పరికరాలను ఆధునీకరిస్తున్నారు. ఇప్పటిదాకా నన్నారి, మారేడు షర్బత్లను ఏ ఇతర కంపెనీలు తయారు చేయడం లేదు. 750 మి.లీ. బాటిల్ ధరను రూ.100లుగా నిర్ణయించారు. నన్నారి కూడా ఇదే ధరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం రెండు లక్షల నన్నారి సీసాలు అమ్ముడవుతాయని జీసీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. -
పొట్టనింపని కులవృత్తి
కనుమరుగవుతున్న కంసాలీలు ప్రత్యామ్నాయ వృత్తులపై దృష్టి రామచంద్రాపురం: మండలంలో కులవృత్తులు నమ్ముకుని జీవించే కంసాలి కులస్తుల పరిస్థితి దుర్భరంగా మారి కనుమరుగయ్యే ప్రమాదంలోకి వచ్చింది. మండలంలో అనుప్పల్లి, నెత్తకుప్పం, సీకేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలలో కంసాలి(విశ్వబ్రాహ్మణ) కులస్తులు కుల వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో వ్యవసాయం మెండుగా రైతులు సాగిస్తూ వ్యవసాయ పనిముట్లను తాయు చేస్తే అందుకు ప్రతిఫలంగా పంట దిగుబడి సమయంలో కంసాలీలకు వేరుగా వరిధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆ కుటుంబం జీవనం సాగిస్తూ వుండేది. రాను రాను కులవృత్తుల ఆదరణ తగ్గడం, సంప్రదాయ వ్యవసాయ పనిముట్లకు గిరాకీ తగ్గడంతో వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గడ్డపారలు, పారలు, తొలికలు, మడకలు (మరక), చెక్క, వలంత, గొర్ర, బెల్లం పెనుములు వంటివి తయారు చేసేవారు. కానీ నేడు ఇవన్నీ పరిశ్రమల నుంచే రెడీమేడ్గా మార్కెల్లో లభిస్తుండడం వల్ల కంసాలి వృత్తులు కనుమరుగవుతున్నాయి. దీంతో కంసాలులు ప్రత్యామ్నాయ వృత్తులపై దృష్టిసారిస్తున్నారు. కులవృత్తే కూడుపెడుతాయనుకున్న వృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం కులవృత్తులవారిని ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కంసాలి కులస్తులు కోరుతున్నారు. కులవృత్తులకు ఆదరణ కరువు గతంలో కులవృత్తులకు మంచి ఆదరణ ఉండేది. కులవృత్తులే కూడు పెట్టేవి. అలాంటి కులవృత్తులకు ఆదరణ లేక కనుమరుగువుతున్నాయి. కుల వృత్తులకు పనులు లేక తినడానికి తిండి కూడా కరువుగా వుంది. ప్రభుత్వం కులవృత్తులనుఆదుకోవాలి. -దొరస్వామి ఆచారి, సీకేపల్లి ప్రత్యామ్నాయ పనులు చేస్తున్నాం కులవృత్తులకు చేతినిండా పనులు లేక కుటుంబాన్ని పోషించ లేక ప్రత్యామ్నాయం పనులు చేసుకుంటున్నారు. కులవృత్తులను నమ్ముకుంటే కడుపు నిండదు. ఆక లితో అలమటించాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఆదుకోవాలి. - వెంకటశివాచారి, సీకేపల్లి -
స్టాళ్లే ఆలయాలు.. పుస్తకాలే దేవుళ్లు
స్టాల్ నంబరు 224 విజయవాడవాసులకు ఏటా జనవరిలో రెండు పండుగలు వస్తాయి. ఒకటి సంక్రాంతి, మరోటి పుస్తకాల పండుగ. విజయవాడ పుస్తక ప్రదర్శనకు ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో ఒకప్పుడు కోల్కతాలో నిర్వహించే పుస్తక ప్రదర్శన అత్యంత ఆదరణ పొందేది. ప్రస్తుతం ఈ ఘనతను విజయవాడ దక్కించుకుంది. విద్యా పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు... ఒకటేమిటి .. అన్ని అంశాల పుస్తకాలను విజయవాడ వాస్తవ్యులు ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. తమ ఆత్మీయులను ఇళ్లకు తీసుకువెళ్తున్నామన్న భావన వారిలో కనిపిస్తోంది. పుస్తక దేవుళ్లు కొలువైన ఈ ఆలయానికి పాఠక భక్తులు భక్తిశ్రద్ధలతో వచ్చి తమ దైవాలను ఇంటికి తీసుకువెళ్తున్నారు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ విశ్వస్ఫూర్తి ఆధ్యాత్మిక రచనలు విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మిక సంస్థ ‘విశ్వస్ఫూర్తి ధ్యానజ్ఞాన మార్గం’ కూడా పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటుచేసింది. మీడియా విధానం ద్వారా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న సంస్థ ఇది. ఏటా పుస్తక ప్రదర్శనలో ఈ స్టాల్ తప్పనిసరిగా ఉంటోంది. ఇందులో శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి రచనలు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. మనోప్రస్థానం, స్ఫూర్తి సంక్షిప్తాలు, ప్రజా రాజ్యం... వంటి అనేక పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ప్రతి అంశాన్నీ సైంటిఫిక్గా తమ పుస్తకాల ద్వారా వివరించారు. ‘మనసు అంటే...’ అనే అంశంపై గీసిన రేఖాచిత్రం విజ్ఞానాత్మకంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రతి స్టాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. మనోవికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతో దోహదం చేస్తాయి. భారతజాతి మహేతిహాసాలు రామాయణభారతాలు. ఇవి ఇంటింటా ఉండాల్సిన, ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంథాలు. సహజకవి బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతం కూడా ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన గ్రంథం. ఈ గ్రంథంలోని... పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకగనేల... పద్యాన్ని ప్రతి తెలుగువారు నేర్చుకుని తీరాలి. మొత్తం భాగవత గ్రంథం చదవలేని వారికోసం, కొన్ని పద్యాలను ఎంపిక చేసి తాత్పర్య సహితంగా లభిస్తున్న పుస్తకాన్నయినా తప్పక కొనితీరాలి. పుస్తక ప్రదర్శనలోని అన్ని స్టాల్స్లోనూ ఇటువంటి గ్రంథాలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా పురిపండా అప్పలస్వామి రచనలు, శ్రీనివాస శిరోమణి రామాయణం, ఉషశ్రీ రామాయణభారతభాగవత పుస్తకాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్, అష్టాదశ పురాణాల సెట్, చాగంటి కోటేశ్వరరావు రచనలు... ఇవేకాకుండా, స్త్రీలవ్రత కథలు, వేదాలకు సంబంధించిన భాష్యాలు, అనేకులు రచించిన సుందరకాండ వంటి పుస్తకాలతో బుక్ ఫెస్టివల్ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. మరీ ముఖ్యంగా గొల్లపూడి వీరాస్వామి సన్స్- రాజమండ్రి వారి స్టాల్లో కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలే పుష్కలంగా లభిస్తున్నాయి. -
జయప్రద కుమారుడి రిసెప్షన్కు ములాయం
-
జయప్రద కుమారుడి రిసెప్షన్కు ములాయం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, సినీనటి జయప్రద కుమారుడి వివాహ విందులో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సందడి చేశారు. జయప్రద ఆహ్వానం మేరకు ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఆదివారం నగరానికి చేరుకున్న ములాయంసింగ్ యాదవ్ నేరుగా మాదాపూర్లోని జయప్రద ఇంటికి వెళ్లారు. ఆ పార్టీ మాజీ నేత అమర్సింగ్ కూడా ములాయం వెంట ఉన్నారు. వారికి జయప్రద కుటుంబ సభ్యులు సాదరస్వాగతం పలికారు. నూతన వధూవరులు ప్రవళిక, సిద్ధార్థ్లను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జయప్రద కుటుంబసభ్యులు వారికి ప్రత్యేక జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. రాజకీయాలు మాట్లాడ్డం కోసం త్వరలో వస్తా... ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. జయప్రద కుమారుడి వివాహ విందులో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికలు, తదనంతర రాజకీయ పరిణామాలపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే వచ్చానని, ఇలాంటి వేళ రాజకీయాల గురించి మాట్లాడటం ఉచితం కాదని పేర్కొన్నారు. రాజకీయాలపై మాట్లాడేందుకు త్వరలోనే మరోసారి వస్తానని అన్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...
ఘనంగా జరిగిన హర్భజన్ రిసెప్షన్ న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్లో పాల్గొన్నారు. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇదీ వుడా దారి!
మంత్రి కుమారుని రిసెప్షన్ కోసం ఏయూలో రోడ్డు నిర్మాణం కి.మీ మరమ్మతులకు రూ. 1.6 కోట్లు ఖర్చు ఆ మొత్తం ‘ఫ్లీట్’ లెక్కల్లో జమ మంత్రుల అనుచరులకే కాంట్రాక్ట్ హడావుడిగా పనులు, నాణ్యతాలోపం విశాఖపట్నం సిటీ: ఇద్దరు మంత్రుల మెప్పు కోసం వుడా అధికారులు నిబంధనలకు పాతరేశారు. తమ కు ఎలాంటి సంబంధం లేని నగరంలో ఏ కంగా రోడ్డు నిర్మించేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాల్సిన వుడా అధికారులు మంత్రుల ప్రాపకం కోసం ప్రజాధనాన్ని రోడ్డు పాల్జేశారు. ఆ రోడ్డు నిర్మాణమైనా నాణ్యతతో కూడికున్నదా అంటే అదీ లేదు. టెండర్లు పిలిచిన దగ్గర్నుంచీ మంత్రుల కనుసన్నల్లోని వ్యక్తులకే ఆ పనులను కట్టబెట్టి హడావుడిగా పని కానిచ్చేశారు. ఏ మాత్రం నాణ్యత లేకుండా గతంలో ఉన్న రోడ్డుపైనే ఓ రెండు అంగుళాలు పెంచి తూతూమంత్రంగా అయ్యిందనిపించారు. రాత్రీ పగలూ తేడా లేకుండా రోడ్డు, కల్వర్టులు, మార్జిన్లు నిర్మిస్తున్నారు. ఒక పక్క కల్వర్టులు నిర్మిస్తుంటే మరో పక్క సున్నాలు వేసుకుంటూ పని అయ్యిందనిపించేస్తున్నారు. ఇంత అర్జంటుగా పని చేసేస్తున్నారేంటా అని ఆరా తీస్తే ఈ నెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ మైదానంలో ఇద్దరు రాష్ట్ర మంత్రుల పిల్లల వివాహ రిసెప్షన్ ఉంది. దీని కోసం ఇంత ఆదరబాదరాగా చేస్తున్నామని అధికారులు సెలవిస్తున్నారు. ఏయూ పరిధిలో వుడా రోడ్డా! నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డులో నాలుగు రోజుల క్రితం రోడ్డు నిర్మించారు. రూ. 1.6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందట ఇక్కడే నిర్వహించిన జిల్లా మంత్రి కుమార్తె వివాహం కోసం కూడా అప్పట్లో జీవీఎంసీ చేత రోడ్డు నిర్మించేసినట్టుగానే ఈ సారి వుడాతో ఈ పని చేయించారు. ఎలాగూ వచ్చే రెండు మాసాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉన్నందున ఆ లెక్కల్లో ఈ లెక్కనూ జత చేసేయమంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన సలహాకు వుడా అధికారులు సై అన్నారు. మంత్రులు తలచుకుంటే కాదనేది ఉంటుందా అంటూ ప్రతిపాదనలు సిద్ధమైన రెండు వారాల్లోనే అన్ని పనులు కానిచ్చేశారు. వాస్తవానికి ఈ రోడ్డు ఆంధ్రా యూనివర్సిటీది. ఏయూ అధికారులు సమావేశమై ఈ రోడును తాము నిర్మించుకోలేమని జీవీఎంసీకి లేఖ రాస్తే అందుకు జీవీఎంసీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ వుడా రంగ ప్రవేశం చేసి కేవలం ఒక కిలోమీటర్ రోడ్డును వేయడానికి రూ. 1.6 కోట్లు వెచ్చించడం వెనుక మతలబు ఏంటో వారికే తెలియాలి. అక్రమాలకు తెరతీసిన అధికారులు వుడాను సమూలంగా మార్పు చేసేశామని ప్రకటినలిస్తున్న అధికారులే ప్రస్తుత అక్రమ దందాలకు తావిస్తున్నారనే అరోపణలున్నాయి. కేవలం రోడ్డు పని పేరిట ఆ కాలేజీ మైదానంలో చేపట్టే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని కాంట్రాక్టర్కు అప్పగించినట్టు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులకు సంబంధించిన రిసెప్షన్ కావడంతో ఆర్భాటంగా కనిపించేలా ఇంజనీరింగ్ కాలేజీ మైదానాన్ని తీర్చిదిద్దే బాధ్యతను లోపాయికారిగా కాంట్రాక్టర్కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇతరులకు ఈ కాంట్రాక్టు ఇస్తే బయటకు పొక్కుతుందని గ్రహించిన వుడా అధికారులు మంత్రులు సూచించిన వ్యక్తులకే ఈ కాంట్రాక్టును అప్పగించి వారి సేవలో తరిస్తున్నారని అధికార పార్టీ నేతలే అంటున్నారు. -
మన ఇంజినీర్ అమ్మాయికి రాణి ఆహ్వానం
లండన్: భారతీయ సంతతి యువ ఇంజినీర్ యువతికి ఊహించని ఆహ్వానం అందింది. తన ప్యాలెస్ కు ఓసారి వచ్చి పోవాలంటూ ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 రోమా అగర్వాల్(29) కు ఆహ్వానం పలికింది. లండన్ లోని షార్ద్ అనే ప్రాంతంలో యూరప్ లోనే అత్యంత ఎత్తయిన భవన నిర్మాణంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా వారికోసం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎలిజబెత్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. దీంతో ఆమె తన సహచర ఇంజినీర్లతో కలిసి అత్యంత విలాసవంతమైన బ్రిటన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ స్పందిస్తూ మహిళా ఇంజినీర్లపై ఎంతో కాలంగా ఉన్న ఛాందసమైన ఆలోచన తప్పని, యువతులు దీనిని ఆహ్లాదభరితంగా తీసుకొని కెరీర్ మలుచుకొని ఇంజినీర్లుగా రాణించాలని సూచించారు. -
శారీ వేసుకో..!
మీరు విన్నది నిజమే! ఈ శారీని కట్టుకోనక్కర్లేదు. కుచ్చిళ్లు పెట్టనక్కర్లేదు. కొంగును సర్దుకోనక్కర్లేదు. ఎంచక్కా గౌన్లా వేసుకోవచ్చు. బర్త్ డే, మ్యారేజ్ డే, రిసెప్షన్... సాయంకాలం ఏ పార్టీ అయినా సాగరకన్యలా తయారవ్వడానికి ఈ శారీ గౌన్ని ఎంచక్కా ధరించవచ్చు. వేడుకలో ఎంచక్కా వెలిగిపోవచ్చు. ఆరుగజాలను అందంగా చుట్టాలంటే నానా తంటాలు పడాలి. అందుకే అమ్మాయిలు ఈ తతంగానికి హడలెత్తి ‘శారీ.. సారీ’ అనేస్తారు. ఇలాంటి అమ్మాయిలు కూడా స్టైల్గా కుట్టిన ఈ శారీ గౌన్ను తగిలించుకొని, కుందనపు బొమ్మ అని మార్కులు కొట్టేస్తున్నారు. రెడ్ కార్పెట్... ఫ్యాషన్ షో, అవార్డ్ ఫంక్షన్, ఆడియోలాంచ్... ఈవెనింగ్ పార్టీలు ఏవైనా రెడ్కార్పెట్ మీద వయ్యారాలు పోయే ఇటీవలి తారల ఫొటోలు చూడండి. ఓ కొత్త స్టైల్లో వహ్ వా అనిపిస్తూ కనిపిస్తున్నారు. ఆ స్టైల్ పేరే శారీ గౌన్. ఈవెనింగ్ గౌన్ నుంచి పుట్టిన ఈ ఐడియా భారతీయ సంప్రదాయతను ఇష్టపడే ప్రతి మగువనూ ఇట్టే కట్టిపడేస్తోంది. అంతేకాదు, పాశ్చాత్యభామలనూ హత్తుకుపోతోంది. ఎలా ఉంటుందంటే... పల్చటి, మెత్తటి ప్లెయిన్ సిల్క్ లేదా షిపాన్ మెటీరియల్తో చీర కుచ్చిళ్లాలా వచ్చేలా పొడవాటి స్కర్ట్, ట్రాన్స్పరెంట్, ఎంబ్రాయిడరీ గల పొడవాటి బ్లౌజ్.. ఈ రెంటినీ అటాచ్చేస్తూ ఎదమీదనుంచి భుజం మీదుగా పొడవాటి కొంగు... ఇదీ శారీగౌన్ స్పెషల్. పాశ్చాత్యుల వెడ్డింగ్ గౌన్కి పల్చటి పవిటను అమర్చితే ఎలా ఉంటుందో ఈ శారీ గౌన్ అలా ఉంటుంది. ఎంపికకు ముందు... బ్లౌజ్ మంచి ఫిటింగ్తో ఉండాలి.నడుము భాగాన ఏ మాత్రం వదులు లేకుండా సరైన కొలతలతో డిజైన్ చేయించుకోవాలి. ప్లెయిన్ మెటీరియల్తోనే కాదు అభిరుచిని బట్టి ఎంబ్రాయిడరీ, ప్రింట్లు డిజైన్లు గల ఫ్యాబ్రిక్ను కూడా ఈ డ్రెస్కు ఎంచుకోవచ్చు. - ఎన్.ఆర్. నా డిజైన్స్కు నా భార్యే స్ఫూర్తి. తను బాస్గా ఆఫీస్లో, గృహిణిగా ఇంట్లో చాలా పనులను చేస్తుంటుంది. సందర్భానుసారం తన వస్త్రధారణ ఉంటుంది. తను చాలా స్ట్రాంగ్. తనను దృష్టిలో పెట్టుకునే మహిళ మరింత కాన్ఫిడెంట్గా ఉండేలా డిజైన్స్ సృష్టిస్తుంటాను. శారీ గౌన్ స్టైల్స్ నాకు ప్రపంచ ప్రఖ్యాత పేరుతెచ్చి పెట్టాయి. అతివను అందంగా చూపించడానికి భారతీయ శారీని మించిన డ్రెస్ లేదు. ఈ కట్టునే మరింత సులువుగా ‘కట్’లోకి మార్చేస్తే.. అని చేసిన ఐడియానే శారీగౌన్. - గౌరవ్గుప్తా, ఫ్యాషన్ డిజైనర్ -
శారీలో శ్రావ్యం..
తరాలు మారినా చీరకట్టుకు ఆదరణ తగ్గదని, చీరకట్టుతో వచ్చే అందం మరే వస్త్ర సౌందర్యంలో రాదని ‘కాయ్ రాజా కాయ్’ కథానాయిక శ్రావ్య అన్నారు. శుక్రవారం ఆమె బషీర్బాగ్లో అవంతి స్కిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూంలోని వస్త్ర అందాలను తిలకించారు. భారతీయ సంస్కృతిలో చీర కట్టుకు విడదీయరాని బంధమని, తాను ఎక్కువగా చీరలనే ఇష్టపడతానని పేర్కొన్నారు. అనంతరం అవంతి స్కిల్స్ నిర్వహకులు మహేష్ అవస్తి, మాట్లాడుతూ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్ సెల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాంకారి, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, బనారస్, మహేశ్వరి వంటి రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -హిమాయత్నగర్ -
తొలిసారి చెల్లెలు ఇంటికి అన్నయ్య
షిమ్లా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ రిసెప్షన్కు హిమాచల్ ప్రదేశ్లోని మండి పట్టణానికి వెళుతున్నారు. ఆయనను తమ రాష్ట్రానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరుఫున హెలికాప్టర్ కూడా పంపించేందుకు హిమాచల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు తొలిసారి హాజరుకానుంది. అయూష్ శర్మతో తన చెల్లెలు అర్పితా వివాహం అయిన తర్వాత శర్మ వాళ్లింట్లో సంప్రదాయ బద్ధంగా జరిగే ధామ్ వేడుకను గ్రామీణాభివృద్ధిమంత్రి, ఆయుష్ శర్మ తండ్రి అయిన అనిల్ శర్మ ఘనంగా నిర్వహిస్తున్నారు. ! ఈ సందర్భంగా అర్పిత, ఆయుష్ రిసెప్షన్ కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు పదివేలమంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించారట. అయితే, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మాత్రం కొంత బిజీ ఉన్న కారణంగా హాజరుకావడం లేదని సమాచారం. 'ధామ్' వేడుక ఆచారం ప్రకారం వచ్చిన అతిధులందరిని నేలపైనే కూర్చొబెట్టి ఆకులో భోజనం పెడతారు. రుచికరమైన వంటలు బోలెడు ఉంటాయి. ఈ భోజనం నాలుగు దశల్లో పూర్తవుతుంది. -
వరుడికి హ్యాండిచ్చిన వధువు
బెంగళూరు(బనశంకరి) : పెళ్లి మంటపంలో రిసెప్షన్ ముగిసిన కొన్ని గంటలకే వరుడికి హ్యాండిచ్చి వధువు వెళ్లిపోయింది. కామాక్షిపాళ్య పోలీసుల సమాచారం మేరకు... కుణిగల్కు చెందిన రామచంద్రప్పకు బెంగళూరులోని లగ్గెరెకు చెందని ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం వీరి పెళ్లి మాగడి రోడ్డులోని సుంకదకట్టెలో ఉన్న విజయచంద్ర కల్యాణమంటపంలో జరపడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. అనంతరం కల్యాణమంటపంలో తనకు కేటాయించిన గదిలోకి వధువు వెళ్లిపోయి, తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ మూటకట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సోమవారం తెల్లవారుజామున పెళ్లి తంతుకు శాస్త్రాలను నిర్వహించేందుకు గదిలోకి వెళ్లి చూడగా వధువు కనిపించలేదు. కొంత సేపటి తర్వాత వధువు తన తల్లికి ఫోన్ చేసి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలపడంతో పెళ్లిమంటపంలోని వారు కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న వరుడి తరపు వారు రాద్ధాంతం చేశారు. పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని ఇరువైపులా వారిని సమాధాన పరిచి అదే ముహూర్తానికి మరో యువతితో పెళ్లి జరిపించేందుకు సిద్ధపడ్డారు. తొలుతు వరుడు ఒప్పుకున్నా ఆఖరు నిమిషంలో ఆమెకు తనకంటే రెండేళ్లు ఎక్కువ వయసు ఉందంటూ మొరాయించడంతో పెళ్లి ఆగిపోయింది. కాగా, వధువు పరారీపై కామాక్షిపాళ్య పోలీసులు కేసు నమోదు చేశారు. -
పుస్తకం... ప్రియనేస్తం
చదువరి చెంతకు పుస్తకరాజం బహుభాషల భాగ్యనగరిలో బుక్ఫెయిర్కు అపూర్వ ఆదరణ పాఠకుడి వద్దకు పయనమైన ‘వట్టికోట’ మూడుపదులకు చేరువైన పుస్తక ప్రదర్శన హైదరాబాద్ బుక్ఫెయిర్...మూడు దశాబ్దాలుగా చదువరి చెంతకే సాగుతున్న పుస్తక లోకమిది. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో ఏటేటా పుస్తకం వేడుక చేసుకుంటూనే ఉంది. లక్షలాదిగా తరలి వచ్చే పాఠక మహాశయుల జ్ఞానదాహార్తిని తీరుస్తూనే ఉంది. ఎనిమిదో దశాబ్దంలో మొదలై 28 ఏళ్లుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న పుస్తకప్రదర్శనకు మొదటి నుంచి పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజు వేలాది మంది పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకం కోసం తరలి రావడమే ఇందుకు నిదర్శనం. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలపై పాఠకులు మక్కువ చూపుతున్నారు. బుక్ఫెయిర్ సందర్భంగా నగరంలో పుస్తక ప్రదర్శన చారిత్రక నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలో 1980లలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైనప్పటికీ అంతకుముందే పుస్తకాన్ని పాఠకుడి దగ్గరకు తీసుకొని వెళ్లే సంప్రదాయానికి రచయిత, ప్రచురణకర్త వట్టికోట ఆళ్వారుస్వామి శ్రీకారం చుట్టారు. పుస్తకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచనకు తావులేని రోజుల్లో ఆయన తాను ముద్రించిన పుస్తకాలను నెత్తిన పెట్టుకొని పాఠకుల ద గ్గరకు వెళ్లారు. ఇదంతా 1938 నాటి సంగతి. ఆ సంవత్సరం సికింద్రాబాద్లో ‘దేశోద్ధారక గ్రంథమాలను’ ప్రారంభించిన వట్టికోట ఆ సంస్థ నుంచి 100 పుస్తకాలను ప్రచురించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1948 నాటికి సుమారు 50 పుస్తకాలను ముద్రించారు. 1948లో అరెస్టై ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చాక తాను చనిపోయే(1961) వరకు పలు పుస్తకాలను ముద్రించారు. నిజానికి నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్ధూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడం భాషలకు చెందిన ప్రజలతో పాటు హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివే ప్రజలు కూడా మొదటి నుంచీ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతోధిక కృషి కొనసాగిస్తూనే ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్టు కృషి... నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థల ఆకాంక్షలను నేషనల్ బుక్ట్రస్టు పరిపూర్తి చేసింది. నేషనల్ బుక్ ట్రస్టు ఇక్కడి సంస్థలతో కలిసి 986 ప్రాంతంలో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను కేశవ మొమోరియల్ స్కూల్ మైదానంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. కథలు, నవలలు, గుల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే ఇక్కడ అగ్రస్థానం. చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్ధనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్రావు వంటి ప్రముఖుల గ్రంథాలను పాఠకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. సోవియెట్ సాహిత్యం కూడా బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. ‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు... ఈ నెల 21న ఎమెస్కో పుస్తక ఆవిష్కరణ 22న రాజకీయ పార్టీల నేతలతో చర్చా కార్యక్రమం 23న పత్రికా సంపాదకుల సమావేశం 24న పుస్తకావిష్కరణ, జయరాజ్ పాటల కార్యక్రమం 25న సైన్స్ డ్రామా 26న ముగింపు, స్పీకర్ మధుసూధనాచారి హాజరు. పిల్లలను చదివించండి ప్రపంచీకరణ తరువాత జీవన వేగం బాగా పెరిగింది. నవలలు,కథలు వంటి పుస్తకాలకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పుటికీ మిగతా వాటికి బాగానే ఉంది. అయితే ఇప్పటి పిల్లలు ఫేస్బుక్లు, స్మార్ట్ఫోన్లకు పరిమితమైపోవడమే బాధగా ఉంది. పిల్లల్ని చదివించాలి.తల్లిదండ్రులు బాధ్యతగా ఆ పని చేయాలి.సామాజిక చైతన్యాన్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని కలిగించేవి, ఉన్నతమైన విలువలను బోధించే పుస్తకాలను తప్పనిసరిగా చదివించాలి. - లలితా జోషి ( మొట్టమొదటి హైదరాబాద్ బుక్ఫెయిర్ కమిటీ సభ్యురాలు) -
వైఎస్ జగన్తో భేటీ కానున్న పార్టీ నేతలు
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం సాయంత్రం తిరుపతిలో భేటీ కానున్నారు. మధ్యాహ్నం వైఎస్ జగన్... మూడు గంటలకు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన సమావేశమవుతారు. తిరుపతిలో పీఎల్ఆర్ కన్వెన్షన్హాల్లో ఎన్ఆర్ఐ చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. వివాహ రిసెఫ్షన్ అనంతరం ఆయన పులివెందుల బయల్దేరి వెళతారు. -
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునకు ప్రణాళికలు
నిర్మల్ : నిర్మల్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఇక్కడి కొయ్యబొమ్మలు. కర్రకు జీవం పోస్తూ సజీవ రూపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి కళాకారుల కృషే. ఇంతటి ఖ్యాతిగాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత ఆదరణ రానున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సైతం రూపొందిస్తోంది. విశిష్ట చరిత్ర.. 17వ శతాబ్దంలో నిర్మల్ను పాలించిన నిమ్మనాయుడు కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించారు. మొదట కర్రపై చేసిన ఈ కళాకారులు ఆ తర్వాత పొనికి కర్రతో కళాఖండాలను తయారు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొదట్లో ఎవరికి వారే తయారు చేసుకునే వారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడం, మార్కెట్కు ఇబ్బందులు తలెత్తుతుండడంతో 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. సహజత్వానికి మారు పేరు... సహజరూపానికి మారుపేరుగా ఈ బొమ్మలు నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షలు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. ఇక్కడి పేయింటింగ్ను డెకో పేయింటింగ్తో వేయడం ప్రత్యేకత. అలాగే పేయింటింగ్లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్గ్రౌండ్గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఈ చిత్రాలు కొన్నేళ్లపాటు శాశ్వతంగా చెక్కుచెదరకుండా ఉంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా 1948లో కళాకారుడు గుండాజివర్మ తయారు చేసి ఇచ్చిన మహారాష్ట్రలోని పాలజ్లో ఏటా వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించే వినాయక విగ్రహమేనని చెప్పవచ్చు. ఆధునికత.. నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు కళాకారులకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను సైతం ఇచ్చారు. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో అందమైన చిన్న బొమ్మలతోపాటు ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించుకునేలా వివిధ వస్తువులను తయారు చేస్తున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా ఇళ్ల వద్ద ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆదరణ కల్పించేందుకు ప్రణాళికలు కొయ్యబొమ్మలకు మరింత ఆదరణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొయ్యబొమ్మలను దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, గుంటూర్ తదితర అన్నీ లేపాక్షి కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ వంటి వాటిని విక్రయించడం చూశాం. అలాంటి ఈ కామర్స్ సైట్లలో కొయ్యబొమ్మలకు చోటును కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. వైవిద్య హస్తకళలను మంచి ప్యాకింగ్తో ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే జరిగితే నిర్మల్ కొయ్యబొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఆదరణ పెరుగనున్నది. -
ఉనికి పాట్లు!
అనంతపురం కార్పొరేషన్ : అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆదరణ కరువైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన 14 అసెంబ్లీ స్థానాల్లోనూ డిపాజిట్ దక్కలేదంటే ఆ పార్టీని ప్రజలు ఎంతగా ‘దూరం' పంపించారో అర్థమవుతోంది. కేవలం ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పరిస్థితి తారుమారయ్యింది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చింది. ఆ పార్టీపై ప్రజలు దుమెత్తిపోశారు. ప్రజల నాడిని పసిగట్టిన ప్రధాన నాయకులు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న జేసీ దివాకర్రెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. అనంతవెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనుచరునిగా ముద్ర వేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలుగుదేశం గూటికి చేశారు. మరికొందరు నాయకులు తలా ఒక దారి చూసుకున్నారు. చివరికి ఆ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ మాత్రమే మిగిలారు. అడపాదడపా వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ‘ఉందండోచ్’ అని ప్రజలకు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్ట్ కళాశాల మైదానంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, జేడీశీలం, ఏఐసీసీ, పీసీసీ నాయకులు హజరవుతారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ‘ఇందిరమ్మ మాట... కాంగ్రెస్ బాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. కార్యకర్తల్లో నూతనోత్సవం నింపడానికి ఈ సభ ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం
‘జపాన్’ విధానం అమలుకు నగర సీపీ కసరత్తు తొలివిడతగా అధికారులకు ప్రత్యేక శిక్షణ బాధితుల పట్ల మర్యాదగా ఉండాలని సీపీ మహేందర్రెడ్డి సూచన సాక్షి, సిటీబ్యూరో: పోలీసు స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్కు, పోలీసు అధికారి కార్యాలయానికి ఎవరు వచ్చినా మర్యాదగా వ్యవహరించాలని, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచాలని కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇక్కడ ‘జపాన్ కైజన్ టెక్నిక్’ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా సిబ్బందితోపాటు అధికారుల్లో క్రమశిక్షణ అలవరుతుందని, కార్యాలయాల పనితీరులో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రతి అధికారికి శిక్షణ ఇవ్వాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు తొలివిడతగా శుక్రవారం జీడిమెట్లలోని ‘ఉషా శ్రీరామ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులకు అవసరమైన సహాయం చేయడం పోలీసు విధిగా భావించాలని, బాధితుడికి ఊర ట కలిగించేందుకు సిబ్బంది పనితీరులో మార్పులు రావాలని కమిషనర్ మహేందర్రెడ్డి సూచించారు. స్టేషన్కు వచ్చే వారిని మర్యాదగా పలుకరించేందుకు రిసెప్షన్ వ్యవస్థను మరిత పటిష్టపరచనున్నారు. బాధితుడు కేసు పెట్టిన తరువాత ఆ కేసు పురోగతి కోసం స్టేషన్కు వస్తే వివరాలు అందుబాటులో ఉండేలా ఠాణాలను తీర్చిదిద్దాలన్నారు. స్టేషన్లో రికవరీ వాహనాలు, ఇతర సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా క్రమపద్ధతిలో పెట్టాలని సూచించారు. లాకప్, రైటర్, రిసెప్షన్, ఎస్హెచ్ఓ, ఎస్ఐల గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, కేసు రిజిస్టర్ చేయడం, పెండింగ్ వారెంట్లు, చార్జిషీట్ దాఖలు, పాత నేరస్తుల పట్టిక, రౌడీషీటర్ల జాబితా తదితర ఫైళ్లను క్రమపద్ధతిలో భద్రపరచాలన్నారు. స్టేషన్ నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తుందని, ఈ డబ్బు సరిపోనందున కనీసం నెలకు రూ.75 వేల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నియమించిన పోలీసు టాస్క్ఫోర్స్ కమిటీ అభిప్రాయపడిందని ఆయన గుర్తుచేశారు. తాను సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన సమయంలో అక్కడ ప్రవేశపెట్టిన కల్చర్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆశించిన విజయాలు సాధించినట్టు చెప్పారు. కమిషనర్ ‘5-ఎస్’ సూత్రం.. ఎస్- సార్టింగ్ (కేసుల విభజన) ఎస్- సిస్టమైజేషన్ (పకడ్బందీగా విధానాల అమలు) ఎస్- షైనింగ్ (ముఖ్యమైన కేసుల తక్షణ గుర్తింపు) ఎస్- స్టాండడైజేషన్ (అత్యున్నత ప్రమాణాలు, పద్ధతులు పాటించడం) ఎస్- సెల్ఫ్ డిసిప్లేన్ (వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం) -
‘మోనో’కు తగ్గిన ఆదరణ
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబై నగరంలో ప్రవేశపెట్టిన మోనో రైలుకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర స్పందన రావడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కూడా ప్రయాణికులు లేక మోనో రైలు ఖాళీగానే తిరుగుతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మోనో రైలు నష్టాలను చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రారంభంలో అనేక మంది ముంబైకర్లు ఈ రైలులో రాక పోకలు సాగించారు. ప్రస్తుతం జాయ్ రైడ్ చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇటు ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పడిపోవడంతో రైలు అలంకార ప్రాయంగా మిగిలిపోతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిప్పులు పెరిగినా.. 2014 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రైలు ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో రైలును లాంఛనంగా ప్రారంభించిన ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) ఆదాయంపై ఎన్నో ఆశాలు పెట్టుకుంది. కానీ, మొదటి దశలో నడుస్తున్న చెంబూర్-వడాల డిపోల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. ఈ మార్గంలో ఏడు స్టేషన్లు ఉన్నప్పటికీ ఇందులో ఆర్సీ మార్గ్, ఫర్టీలైజర్, భారత్ పెట్రోలియం, మైసూర్ కాలనీ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అంతగా లేదు. ప్రయాణికులు సౌకర్యార్థం ఇటీవల సమయాన్ని కూడా పెంచారు. దీనివల్ల కొన్ని ట్రిప్పులు పెరిగినా ప్రయాణికుల సంఖ్య పెరగలేదు. ప్రారంభంలో ఉత్సాహం ప్రారంభంలో రోజుకు తిరిగే 66 ట్రిప్పుల్లో దాదాపు 19 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దీని ద్వారా రోజుకు రూ.రెండు లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ, కొద్ది రోజులుగా ఈ సంఖ్య 15 వేలకు పడిపోయింది. రోజురోజుకూ ఈ సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎమ్మెమ్మార్డీయే అధికారులు కలవరానికి గురవుతున్నారు. మొదటి దశలో చేపట్టిన చెంబూర్-వడాలరోడ్ల మధ్య దూరం చాల తక్కువగా ఉంది. రెండో దశలో వడాలరోడ్ నుంచి జేకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) వరకు చేపడుతున్న మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే ప్రయాణ దూరం పెరగనుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. మొదటిలో నడుస్తున్న మోనో మార్గంలో ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ పనులు పూర్తయితేనే.. రెండో దశ మార్గంలో వడాలరోడ్ తరువాత జీటీబీ నగర్, అంటాప్ హిల్, ఆచార్య ఆత్రే నగర్, వడాల బ్రిడ్జి, తూర్పు దాదర్, నాయ్గావ్, అంబేద్కర్ నగర్, మింట్ కాలనీ, లోయర్పరేల్, చించ్పోక్లీ, సాత్రాస్తా ఇలా 11 స్టేషన్లు ఉన్నాయి. ప్రారంభంలో ఈ మార్గం పనులు వేగంగా జరిగాయి. కానీ సెంట్రల్ రైల్వే మార్గంలోని కర్రీరోడ్ స్టేషన్ వద్ద మోనో రైలు పిల్లర్ల డిజైన్లో రెండుసార్లు మార్పులు జరిగాయి. పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే తప్ప మోనోకు మంచి రోజులు వచ్చే సూచనలు లేవని అధికారులు భావిస్తున్నారు. -
ఎల్లలు దాటినప్రేమ!
పారిస్ అమ్మాయి...తిరుపతి అబ్బాయి ! ఈ ఏడాది జనవరిలో పారిస్లో ఒక్కటైన జంట ప్రస్తుతం పెద్దల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ తిరుపతి సిటీ : వీరి ప్రేమ ఖండాంతరాలు దాటింది. దేశాల మధ్య దూరం ఎక్కువైనా.. ఒకరినొకరు ఇష్టపడి మనసుల మధ్య దూరం తక్కువే అని చాటిచెప్పారు. ఆరేళ్లు ప్రేమించుకుని పెద్దలను మెప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్కు చెందిన ఓ అమ్మాయి.. తిరుపతికి చెందిన అబ్బాయి పెళ్లితో ఒక్కటయ్యారు. శుక్రవారం తిరుపతిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వివరాలిలా.. కపిలతీర్థం రోడ్డులో నివసిస్తున్న రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి బి.శ్రీరాములు, మునిలక్ష్మిల కుమారుడు బాలసుబ్రమణ్యం 2008లో చదువుకోసం పారిస్ వెళ్లాడు. అక్కడ హీమ, అడుడాల కుమార్తె ఏస్తర్తో పరిచయం ఏర్పడింది. 2009లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. ఈ ఏడాది జనవరి 31న పారిస్లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దంపతులిద్దరూ తిరుపతికి వచ్చారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం నాడు నగరంలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బాలసుబ్రమణ్యం తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇక్కడి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పారిస్ నుంచి ఏస్తర్ ఇద్దరు అన్నయ్యలు, స్నేహితురాలు సైతం వచ్చారు. రిసెప్షన్కు వెళ్లిన వారంతా నవ దంపతులతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. ఏస్తర్ పారిస్లో ఉద్యోగం చేస్తోంది. వీరు త్వరలో పారిస్లో కాపురం పెట్టనున్నారు. -
మోనో రైలుపై తగ్గిన మోజు
సాక్షి, ముంబై: నగరవాసులకు మోనో రైలుపై మోజు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఎంతో ఆదరణ చూపించిన ముంబై జనం ఇప్పుడు ముఖం చాటేశారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఈ విషయం బయటపడింది. భార తదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన మోనోరైలు సేవలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో ప్రతిరోజు సరాసరి 18 వేల నుంచి 20 వేల వరకు ప్రయాణించేవారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు భావించాయి. కాని తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సరాసరి 13 వేల నుంచి 15 వేల వరకు ప్రయాణిస్తున్నారు. మోనో రైళ్లు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే తిరిగేవి. గత మంగళవారం నుంచి ఈ సేవలను రాత్రి ఎనిమిది గంటల వరకు విస్తరించారు. రైళ్ల సమయాన్ని పెంచితే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. అంతేగాక ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల్లో అత్యధిక శాతం కేవలం రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికే అందులో వెళుతున్నారు. కాగా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి వేసవి సెలవులే కారణమని, ప్రజలు స్వగ్రామాలకు తరలిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు సమర్థించుకుంటున్నారు.