న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో లోక్సభలో భారతదేశంలో వ్యవసాయరంగం పరిస్థితిపై చర్చకు కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తారు. దీంతో పాటూ బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, బీమారంగ చట్ట సవరణబిల్లు 2015, భూసేకరణలోని న్యాయమైన, పారదర్శక పరిహారం హక్కు , రిహాబిలిటేషన్ అండ్ రి సెటిల్ మెంట్ సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే రాజ్యసభలో ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు చర్చకు రానుంది
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
Published Wed, Mar 4 2015 11:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement