ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం | poll counting starts, bjp leading in jharkhand | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం

Published Tue, Dec 23 2014 8:29 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

poll counting starts, bjp leading in jharkhand

జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోను ఐదు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో  ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం బీజేపీ ఆధిక్యం కనపడుతోంది.

జార్ఖండ్లో 7 చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు కశ్మీర్లో మాత్రం ముందునుంచి అనుకున్నట్లే పీడీపీ కొంత ముందంజలో ఉంది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో 11 స్థానాల్లో పీడీపీ, 5 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్, 1 చోట నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement