ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి | terrorist attack on bus carrying CRPF personnel: 5 jawans martyred in in Pampore | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

Published Sat, Jun 25 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

జమ్మూ కశ్మీర్:  సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement