మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి | Three police commandos killed in Naxal attack | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి

Published Thu, Oct 17 2013 11:12 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM

Three police commandos killed in Naxal attack

గడ్చిరోలి: రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో  మావోయిస్టులు మందు పాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీస్ కమాండోలు మృతి చెందారు.  మహరాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్లిన జవాన్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు బలైయ్యారు.ఈ ఘటనలో సీ-60 విభాగానికి చెందిన జవాన్లు మృతి చెందినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు. 

 

 మందుపాతరను పేల్చిన అనంతరం జవాన్లు కూడా కాల్పులకు దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ఇదే అతిపెద్ద దాడిగా పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement