విశాఖపట్టణంలోని హెచ్పీసీఎల్లో శుక్రవారం(23-08-13) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 39 మందికి పైగా తీవ్ర గాయాలైయ్యాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Published Fri, Aug 23 2013 6:01 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
విశాఖపట్టణంలోని హెచ్పీసీఎల్లో శుక్రవారం(23-08-13) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 39 మందికి పైగా తీవ్ర గాయాలైయ్యాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.