స్కీములన్నీ స్కామ్‌ల మయమే: పొంగులేటి | ponguleti sudhakar reddy commented over trs | Sakshi
Sakshi News home page

స్కీములన్నీ స్కామ్‌ల మయమే: పొంగులేటి

Published Sun, Nov 19 2017 1:58 AM | Last Updated on Mon, Sep 17 2018 8:11 PM

ponguleti sudhakar reddy commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అవినీతి, అక్రమాలు, స్కామ్‌ల మయమని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ స్కామ్‌లపై ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగిందన్నారు. ఏ సమస్యను ప్రశ్నించినా టీఆర్‌ఎస్‌ నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. శాసనసభా సమావేశాలను అత్యంత దారుణంగా నడిపారని అన్నారు. శాసనసభలో చర్చించిన అంశాలేవీ శాసనమండలిలో చర్చకు రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement