క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌ | AIshwarya Dhanush Entry in Sports field | Sakshi
Sakshi News home page

క్రీడారంగంలోకి ఐశ్వర్య ధనుష్‌

Jul 19 2019 7:40 AM | Updated on Jul 19 2019 7:40 AM

AIshwarya Dhanush Entry in Sports field - Sakshi

చెన్నై,పెరంబూరు: రజనీకాంత్‌ పెద్ద కూతురు, నటుడు ధనుష్‌ సతీమణి, సినీ దర్శకురాలు ఐశ్వర్యధనుష్‌ తాజాగా క్రీడా రంగంలోకి అడుగిడుతున్నారు. 2019వ ఏడాదికి గానూ ఈ నెల 25వ తేదీన డిల్లీలో జరగనున్న టేబుల్‌ టెన్నీస్‌ పోటీలకు చెన్నై జట్టు నిర్వాహకుల్లో ఒకరిగా ఐశ్వర్యధనుష్‌ భాగస్వామిగా మారారు. టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఢిల్లీ, చెన్నై, పుణే, గోవా, కోల్‌కతా, ముంబై జట్లు పాల్గొననున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement