అంధ క్రికెటర్లకు రూ. 5 లక్షల నజరానా | Blind cricketers to Rs. Offering 5 million | Sakshi
Sakshi News home page

అంధ క్రికెటర్లకు రూ. 5 లక్షల నజరానా

Published Thu, Feb 23 2017 1:04 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

Blind cricketers to Rs. Offering 5 million

న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ నజరానా ప్రకటించారు. ఒక్కో ఆటగాడికి రూ. 5 లక్షల చొప్పున అందజేస్తామని గోయెల్‌ ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన గ్రామీణ్‌ ఖేల్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రపంచకప్‌ సాధించిపెట్టిన ఆటగాళ్లందరికి రూ. 5 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తాం’ అని అన్నారు. గ్రామీణ్‌ ఖేల్‌ మహోత్సవ్‌లాంటి ఈవెంట్ల వల్ల మారుమూల పల్లెల్లోని ప్రతిభావంతులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement