ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్ 41–39తో తమిళ్ ...
రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్ 41–39తో తమిళ్ తలైవాస్ను ఓడించగా... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45–23తో యు ముంబాపై గెలిచింది. నేడు జైపూర్ పింక్ పాంథర్స్తో హరియాణా స్టీలర్స్; యూపీ యోధాతో పట్నా పైరేట్స్ తలపడతాయి.