సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ | sai dedeepya enters quarter final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

Published Thu, Oct 12 2017 10:14 AM | Last Updated on Thu, Oct 12 2017 10:14 AM

sai dedeepya enters quarter final

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సాయిదేదీప్య డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో 4–6, 7–6 (7/5), 10–8తో శ్రావ్య శివాని (తెలంగాణ)–యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్లో దేదీప్య జోడి సోహా (కర్ణాటక)– సృష్టి (మహారాష్ట్ర) జంటతో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement