శ్యామ్‌ కుమార్‌కు స్వర్ణ పతకం | Shyam Kumar's gold medal | Sakshi
Sakshi News home page

శ్యామ్‌ కుమార్‌కు స్వర్ణ పతకం

Oct 31 2017 12:13 AM | Updated on Oct 31 2017 12:13 AM

Shyam Kumar's gold medal

జాతీయ సీనియర్‌ ఎలైట్‌ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్‌ కుమార్‌ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. విశాఖపట్నంలో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డుకు ప్రాతినిధ్యం వహించిన శ్యామ్‌ కుమార్‌ 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్యామ్‌ 3–2తో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై విజయం సాధించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement