ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రైలు పట్టాకు పగుళ్లు వచ్చాయి.
ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రైలు పట్టాకు పగుళ్లు వచ్చాయి. బుధవారం ఉదయం గమనించిన వెంటనే సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో ఈ మార్గంలో రైలు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలుగలేదు.