ఎస్బీహెచ్ ఎదుట ఖాతాదారుల ఆందోళన
Published Wed, Dec 21 2016 1:52 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
మోత్కూరు : నల్గొండ జిల్లా మోత్కూరు మండలంలోని ఎస్బీహెచ్ ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఒక్కో ఖతాదారుడికి బుధవారం బ్యాంకు సిబ్బంది రూ. 4 వేలు ఇస్తున్నారు. తమకు రూ.10 వేలు ఇవ్వాలని ఖతాదారులు డిమాండ్ చేశారు. దీంతో ఖాతాదారులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
Advertisement