
వానరానికి అంత్యక్రియలు
: ధర్మపురి జిల్లా కారియమంగళం ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై వానరం మృతి చెందింది.
కేకేనగర్ : ధర్మపురి జిల్లా కారియమంగళం ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై వానరం మృతి చెందింది. దానికి స్థానికులు పూలమాలలు వేసి అంజలి ఘటించి అంత్యక్రియలు జరిపారు.