యడ్డి కేసులపై ‘సుప్రీం’కు వెళ్తాం | Yaddi cases on the 'Supreme' to go | Sakshi
Sakshi News home page

యడ్డి కేసులపై ‘సుప్రీం’కు వెళ్తాం

Published Thu, Apr 21 2016 1:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యూడ్యరప్పపై ఉన్న 15 కేసులకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ

బెంగళూరు:  బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యూడ్యరప్పపై ఉన్న 15 కేసులకు సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల విషయమై న్యాయవాది జోసెఫ్ అరిస్టాటిల్ వాదించనున్నారన్నారు.


ఈ విషయంలో రాజకీయాలకు తావు లేదని యడ్యూరప్పపై ఉన్న కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  జయచంద్ర తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement