ఏసీబీ వలలో నాచేపల్లి వీఆర్వో | acb rides on nachepalle vro | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో నాచేపల్లి వీఆర్వో

Published Sat, Feb 21 2015 2:44 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఖమ్మం : పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండ మండలం నాచేపల్లి గ్రామంలో ఓ రైతు పట్టాదారు పుస్తకాల కోసం వీఆర్వో తేజావత్ లక్ష్మణ్‌కి అర్జీ పెట్టుకున్నారు. అందుకు వీర్వో రూ. 15వేలు డిమాండ్ చేశాడు. చేసేది లేక రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ]

ఈ నేపధ్యంలో ఏసీబీ అధికారులు వలపన్నారు. శనివారం రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(నేలకొండపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement