హైదరాబాద్: లంగర్ హోజ్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున ఆటో. టిప్పర్ డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆటో, టిప్పర్ ఢీ; ఒకరు మృతి
Published Fri, Jan 30 2015 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement
Advertisement