టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడి | BJYM leaders dharna at Telangana State Public Service Commission | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడి

Published Wed, Nov 1 2017 2:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో నిత్యం జరుగుతున్న అవకతవకలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి జరిగింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో నిత్యం జరుగుతున్న అవకతవకలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి జరిగింది. ఘంటా చక్రపాణి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్‌ చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement