జర్నలిస్టులను మోసగిస్తున్న కేసీఆర్‌ | challa vamshichand reddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులను మోసగిస్తున్న కేసీఆర్‌

Published Sat, Mar 18 2017 3:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

జర్నలిస్టులను మోసగిస్తున్న కేసీఆర్‌ - Sakshi

జర్నలిస్టులను మోసగిస్తున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి జర్న లిస్టులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మోసగి స్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2017 మార్చి నాటికి జర్నలిస్టులకు అద్భుతంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.  మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా జర్నలిస్టు భవన్‌ను నిర్మిం చాలని, అక్రిడిటేషన్లకు సంబంధించి సీనియర్‌ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి ఇచ్చిన నివేదికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement